Home » Gossip Garage
కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని..బీఆర్ఎస్ అరాచక పాలనతో జరిగిన నష్టమేంటో ప్రజలకు తెలసని..
టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు.
తెలంగాణ వాదం తమ పేటెంట్గా గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది.
ఈ ఇద్దరి ఇష్యూతో మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారట. ఏ నేత వర్గం అనుచరులను ఏమన్నా..తమకు తలనొప్పిగా మారిందని భావిస్తున్నారట ఖాకీలు.
అమాత్య యోగం దక్కే అదృష్టవంతులు ఎవరనేది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే వారిని, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకే అప్పగించేవారట.
పుష్ప-2 ప్రమోషన్స్ అదరగొడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడమా లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను బాండ్స్ రాసివ్వడమా.? మంత్లీ ఇన్స్టాల్మెంట్లో చెల్లించడమా అనే డైలమాలో ఉందట రాష్ట్ర ప్రభుత్వం.
తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునేందుకు జగన్ తహతహ లాడుతున్నారని కార్నర్ చేస్తోంది.
ఇలాంటి రాజకీయ పరిణామాలున్నీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయేలా చేశాయట.