Home » ind vs eng
మూడు వన్డేల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పూర్ ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు.
ఇంగ్లాండ్తో తొలి వన్డేలో జడేజా మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను అందుకున్నాడు.
తొలి వన్డే మ్యాచ్లో పుష్పా రాజ్ ఫీవర్ కనిపించింది.
భారత బౌలర్లు విజృంభించడంతో తొలి వన్డేలో ఇంగ్లాండ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
టీమ్ఇండియా స్టార్ బౌలర్లు జహీర్ ఖాన్, షమీ, ఇషాంత్, భువీ ఇలా ఎవ్వరికి సాధ్యం కానీ ఓ రికార్డును హర్షిత్ రాణా సాధించాడు.
ఇంగ్లాండ్తో తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
నాగ్పూర్ ద్వారా వన్డేల్లో హర్షిత్ రాణా అరంగ్రేటం చేశాడు.
ఇంగ్లాండ్ జట్టుతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ..
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.