Home » IPL 2025
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మాత్రే ఎంపికైనప్పుడు మొదట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చొప్పన తీశారు.
Jio Best Plans : రిలయన్స్ జియో 3 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. క్రికెట్ ప్రియుల కోసం ఉచితంగా అందిస్తోంది. ఫుల్ డిటెయిల్స్ ఇలా ఉన్నాయి..
చివరి రెండు ఓవర్లలో రొమారియో షెపర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ జట్టు స్కోర్ 213 పరుగులకు చేరింది.
సీఎస్కే జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ ను వెనక్కునెట్టి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
ఆర్సీబీ జట్టుపై రెండు పరుగుల తేడాతో ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి, బెతెల్ చెలరేగారు. హాఫ్ సెంచరీలతో విజృంభించారు.
ఈ మేరకు పూర్తి వివరాలు చెప్పాడు.