Home » IPL 2025
ఐపీఎల్ 2025 వేలంలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు కీలక ప్లేయర్లను దక్కించుకుంది. వీరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకూడా ఉన్నాడు.
సెంటిమెంట్లను నమ్మడం, నమ్మకపోవడం అనేది ఎవరి ఇష్టం వారిది.
మెగా వేలం ముగిసిన తరువాత మరోసారి అతడు ట్రోలింగ్ బారిన పడ్డాడు.
ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
నియర్, యువ ఆటగాళ్లతో ఆ జట్టు పైపర్ పై బలంగా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఐపీఎల్ విజేత ఆర్సీబీ జట్టే అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
తోలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య మారన్.. కావాల్సిన ఆటగాళ్లకోసం ఇతర ప్రాంఛైజీలతో పోటీపడి మరీ దక్కించుకున్నారు.
న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిఫ్స్లను ఎవ్వరూ తీసుకోలేదు.
తొలిరోజు వేలంలో.. పంజాబ్ కింగ్స్ జట్టు అత్యధికంగా 10మంది ఆటగాళ్లను దక్కించుకోగా.. అత్యల్పంగా ముంబయి ఇండియన్స్ నలుగురు క్రికెటర్లను మాత్రమే దక్కించుకుంది.
ఐపీఎల్ వేలం 2025లో ఆటగాళ్లకు కాసుల పంట పడింది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఆదివారం నిర్వహించిన తొలిరోజు వేలంలో 10 జట్లు మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
టీమ్ఇండియా ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ మెగా వేలం 2025లో జాక్ పాట్ కొట్టాడు.