Home » Operation Sindoor
గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..
హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసిన దృశ్యాలు, స్థానికంగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
గురువారం భారత విమానాయన సంస్థలు మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్ నగరంలో ఉన్న జైషే మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రంపై భారత క్షిపణి దాడులు చేశాయి
బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్ ఆర్మీ వాహనంపై దాడి చేసింది.
అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
ఈ ఆపరేషన్ భారత్ లో ఉగ్రవాదం అంతానికి నాంది అని ఆమె అన్నారు.
భారత దీర్ఘ శ్రేణి క్షిపణుల సామర్థ్యం పాకిస్థాన్ మిస్సైళ్ల కన్నా చాలా రెట్లు ఎక్కువ.
ఒక భారత్ మాత్రమే కాదు.. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాయి.