Home » rajasthan royals
సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 11 సిక్సులు, 7 ఫోర్లు బాదేశాడు.
ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవటంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
వైభవ్ వయసు ఇంకా 14 ఏళ్లే. కానీ, అతడు ఆడిన తీరు మాత్రం సూపర్బ్ అంటున్నారు. ఎంతో ఎక్స్ పీరియన్స్ డ్ బ్యాటర్ లా వైభవ్ ఆడిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వైభవ్ వంశీ 13 సంవత్సరాల వయసులోనే 1.1 కోట్లకు అమ్ముడుపోవడంతో కొన్ని నెలల క్రితమే అతడి పేరు మారుమోగిపోయింది.
శనివారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి