Home » Rishabh Pant
మూడోరోజు ఆటలో భాగంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనికి ఐసీసీ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ చేశాడు.
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమైంది.
క్రీజులోకి వచ్చిన తరువాత రెండో బంతికే అద్భుత షాట్ కొట్టడంతో బెన్ స్టోక్ నవ్వుకుంటూ పంత్ వద్దకు వెళ్లాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
మూడోసారి ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ అరుదైన ఘనత పై కన్నేశాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
టీమ్ఇండియా టెస్టు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, సిరాజ్తో పాటు మరికొందరు ఆటగాళ్లును కోహ్లీ లండన్లోని తన నివాసానికి ఆహ్వానించాడు.
శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు నెట్స్ లో రిషబ్ పంత్ సిక్సుల మోత మోగించాడు. ఈ క్రమంలో స్టేడియం పైకప్పు పగిలిపోయింది.