Home » Telangana Election 2023
మరోసారి అభ్యర్థులపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. వామపక్షాల స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ నేతల్లో స్పష్టత రాలేదు.
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం అన్నారు.
బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన తెలంగాణలో మరోసారి ఉండేలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
కీలక నేతలు అడిగిన స్థానాలను బీజేపీ హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు మాత్రం ఫోన్ లు చేసి సమాచారం ఇస్తున్నారు.
కాంగ్రెస్ గాలి ఎక్కడ వీస్తుందని.. అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండగా, వీరిలో ముగ్గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. టికెట్ల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని కోదండరాం తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కూడా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో నిరుద్యోగుల గురించి ప్రస్తావన ఎక్కడ కనపడలేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పేదలకు బరోసా ఇచ్చేలా లేదని విమర్శించారు.