Home » Ysrcp
వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగే కే కన్వెన్షన్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది.
వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దగా మాట్లాడడం లేదు.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.
తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం లేస్తున్నా..ప్రసన్నకుమార్రెడ్డి తగ్గకపోవడం ఇంకా విమర్శలకు దారి తీస్తోంది.
ఇది ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణించాలని సీఎంను కోరతా.
ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల పనే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.
వైసీపీ గడప తొక్కిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఎన్నికల ముందు సైడ్ ట్రాక్ మార్చిన రమేష్ రెడ్డిల పరిస్థితి ఏంటో కాలమే నిర్ణయించాలి.
జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా కాదనుకుని దూరమయ్యారు.
ఆయనను కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వంశీకి చికిత్స అందిస్తున్నారు.
అసవరమైతే పిఠాపురంతో పాటు మిగతా 20 నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేయాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.