MP Komati Reddy Venkat Reddy : జీవో 246 వల్ల భవిష్యత్‌లో నల్గొండ జిల్లాకు నీరు ఉండదు : కోమటిరెడ్డి

టీఆర్‌ఎస్‌ నాయకులపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246ను ఆయన తప్పుపట్టారు. ఈ జీవో వల్ల భవిష్యత్‌లో నల్గొండ జిల్లాకు నీటి వాటా ఉండదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి జగదీష్ రెడ్డికి అసలు అవగాహన లేదన్నారు.

MP Komati Reddy Venkat Reddy : జీవో 246 వల్ల భవిష్యత్‌లో నల్గొండ జిల్లాకు నీరు ఉండదు : కోమటిరెడ్డి

MP Komati Reddy Venkat Reddy

MP Komati Reddy Venkat Reddy : టీఆర్‌ఎస్‌ నాయకులపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246ను ఆయన తప్పుపట్టారు. ఈ జీవో వల్ల భవిష్యత్‌లో నల్గొండ జిల్లాకు నీటి వాటా ఉండదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి జగదీష్ రెడ్డికి అసలు అవగాహన లేదన్నారు.

Venkat Reddy Munugodu By-Election : మునుగోడు బైపోల్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరం

ఆగ్రహంతో జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలపై నోరు జారారు. జీవో పై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ అడుగుతానన్నారు. అవసరమైతే జీవో 246 రద్దు కోసం దీక్ష చేపడతానని హెచ్చరించారు. జీవోపై మండలి చైర్మన్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని వెంకట్‌రెడ్డి అన్నారు.