Fish Prasadam : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ

చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది చేప మందు కొసం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Fish Prasadam : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ

Fish Prasadam

Nampally Exhibition Ground : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప మందు పంపిణీని ప్రారంభించారు. శుక్రవారం, శనివారం చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఉబ్బస వ్యాధి గ్రస్థులు చేప మందు కోసం హైదరాబాద్ కు రానున్నారు.

బత్తిన కుటుంబ సభ్యులు 178 ఏళ్లుగా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది చేప మందు కొసం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

China : ఆన్ లైన్ గేమ్ ల కోసం.. తల్లి బ్యాంక్ ఖాతాలో రూ.52 లక్షలు అపహరించిన బాలిక

ఉబ్బస వ్యాధి గ్రస్థులు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 18 క్యూ లైన్లు, 32 చేప మందు కౌంటర్లు ఏర్పాటు చేశారు.