Minister ktr: శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం
శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్లో 3డీ ప్రింటింగ్పై జరిగిన జాతీయ సదస్సులో...

Minister ktr: శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్లో 3డీ ప్రింటింగ్పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం మంత్రి మాట్లాడారు.. 3డీ ప్రింటింగ్ ఆరోగ్య విభాగంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇప్పటికే టీ హబ్లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
In the presence of Minister @KTRTRS, 20 MoUs were exchanged with leading organizations in Additive Manufacturing technology from India & abroad such as EOS GmbH, Markforged, Wipro 3D, Redington Group, Intech Additive, Imaginarium, NIT Warangal, Deakin University Australia & more. pic.twitter.com/ZISopQ6nqI
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 13, 2022
టీవర్క్స్ ద్వారా అనేక ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామని అన్నారు. 3డీ ప్రింటింగ్ మార్కెట్ 2020లో 1.7 బిలియన్ డాలర్లు ఉందని, 2027 నాటికి అది ఏడు బిలియన్ డాలర్లకు పెరుగుతుందని, ఏడాదికి 23.2శాతం మార్కెట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో 3డీ ప్రింటింగ్ కీలక పాత్ర పోషించనుందని, ఈ టెక్నాలజీ ఎక్కువగా యుఎస్, యూరోపియన్ మార్కెట్ లలో ఎక్కువగా ఉందని, భారత్ ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని మంత్రి తెలిపారు. 3డీ టెక్నాలజీ సహాయంతో రోగులకు వ్యక్తిగతంగా అవసరమైన సైజ్ లలో ఇంప్లాంట్స్ని తయారు చేసే అవకాశముందని కేటీఆర్ తెలిపారు. ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేషనల్ సెంటర్ ఫర్ అడిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్తో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
- Telangana : రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది..అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించాలి
- TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు?
- Telangana : ‘రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుడు, బ్లాక్ మెయిలర్..నన్నుబెదిరించాడు..అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్..’: మంత్రి మల్లారెడ్డి
- Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు
- Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి
1Gannavaram YCP Politics : ఎంతకూ తేలని ‘గన్నవరం’పంచాయతీ’.. జగన్కు ఎవరు కావాలి? వల్లభనేనా? దుట్టానా?
2Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?
3NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!
4TS BJP : బీజేపీలో చేరదామనుకునే నేతలకు ఊహించని షాకులు..టికెట్లు, పదవులు ఆశిస్తే కుదరదంటున్న కాషాయదళం
5Kapil Sibal: సుదీర్ఘకాలం అవే సిద్ధాంతాలంటే కష్టం.. కాంగ్రెస్ను ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పిన కపిల్ సిబల్..
6KONASEEMA : కోనసీమలో అసలు ఏ జరిగింది..? ఏం జరగబోతోంది..? పచ్చని సీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?
7Salaar: ప్రభాస్ ఫ్యాన్స్కు ఎదురుచూపులు తప్పవా..?
8Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
9Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
10Dogs: కుక్కలు కారు టైర్లు, పోల్స్పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?
-
Supreme Court : సెక్స్ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!
-
Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు
-
Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు
-
Texas School : టెక్సాస్లో మారణహోమం.. మరుసటిరోజే స్కూల్ బయట తుపాకీతో మరో విద్యార్థి..!
-
Redmi Note 11 SE : భారీ బ్యాటరీతో రెడ్మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Ministers Bus Yatra : నేటి నుంచి మంత్రుల బస్సుయాత్ర..శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు
-
George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర
-
Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు