Earthquake : మహబూబ్నగర్ జిల్లాలో భూ ప్రకంపనలు.. వణికిపోయిన జనం
మహబూబ్నగర్ జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి.
మహబూబ్నగర్ జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.