పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం
ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది.
![పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం](https://10tv.in/wp-content/uploads/2024/08/Aman-Sehrawat.jpg)
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ పతకం సాధించారు. ప్యూర్టోరికోకు చెందిన డేరియన్ క్రజ్ తో జరిగిన మ్యాచ్ లో 13-5 పాయింట్ల తేడాతో అమన్ గెలుపొందారు. ఈ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్ లో భారత్ కు ఇదే తొలి మెడల్.