Srisailam Temple : శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఇక ఆధార్ మస్ట్

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆర్జిత సేవలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది. ఆర్జిత సేవల టిక్కెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో..

Srisailam Temple : శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఇక ఆధార్ మస్ట్

Srisailam Temple

Srisailam Temple : కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆర్జిత సేవలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది. ఆర్జిత సేవల టిక్కెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయం ఈవో లవన్న తెలిపారు.

Elderly Couple Sells Poha : హ్యాట్సాఫ్.. 70ఏళ్ల వయసులోనూ ఎవరి మీద ఆధారపడకుండా పోహా అమ్మి జీవనం

శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక దర్శనాలు, పూజల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డును అందజేయాల్సి ఉంటుంది. వీఐపీ బ్రేక్‌ దర్శనం, అభిషేకం టికెట్లకు ఆధార్‌ కార్డుతో లింకు పెట్టారు. స్వామి వారి ఆర్జిత టిక్కెట్లు దుర్వినియోగమవుతున్నందున ఈ నిబంధన తెచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ సిబ్బందితో సహకరించాలని కోరారు.

WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్