Home » Author »bheemraj
ఓ వ్యక్తి సమాధిని తవ్వి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా డెడ్ బాడీతో జీవిస్తున్న ఘటన పోలాండ్లో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.నారాయణస్వామి (92) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
సోషల్ మీడియా, యూట్యూబ్ లో కించ పరిచేలా పోస్టింగ్ లు పెడితే చర్యలు తప్పవని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, సినిమా ఇండస్ట్రీ, మహిళలను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని చెప్�
తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘నీ పరువుకే రూ.100 కోట్లయితే.. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైందని, మరి వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావు’ అని ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. బుచ్చిబాబు ఈడీ వ�
మద్రాస్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతోపాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు.
డి.శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరినట్లు మళ్లీ, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డి.శ్రీనివాస్ రాజీనామా వ్యవహారంపై ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. డి.ఎస్ కాంగ్రెస్ లో చేరడం వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని టీప�
టీడీపీ నేత నారా లోకేశ్ పై ఏపీ మాజీ మంత్రి శంకర నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ‘మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ నాలుక తెగ్గోస్తా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ను మళ్లించారు.
వైసీపీ పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆ పార్టీ కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. వైసీపీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. తాను చనిపోయే వరకు వైఎస్ జగన్ తోనే ఉంటానని స్పష్టం �
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం లోక్ సభలో ఒకలా రాజ్యసభలో మరోలా ప్రకటనలు చేసింది.
కొత్త న్యాయచట్టానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. ప్రజాగ్రహంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు దిగొచ్చారు. కొత్త న్యాయచట్టం విషయంలో బెంజిమన్ నెతన్యాహు పునరాలోచనలో పడ్డారు.
ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ ముస్తాబైంది.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందీకరణ పనులు చేపట్టడంలో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ కు ఎందుకు పాల్పడ్డారో స్వయంగా అమే నోటితోనే చెప్పారని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారన�
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ప్రకంపనలు సృష్టించాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకు ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు.
పిల్లల అనారోగ్యంతో దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. నిన్న శనివారం పిల్లలు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడని ముగ్గురూ చనిపోయారని ధృవీకరించుకున్నాక తానూ కూడా తీసున్నాడని పోలీసులు అన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసు�
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు(Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. సురేశ్ పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రిని రక్షించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ(Congress Congress Party) జాతీయ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని లోక్ సభకు అనర్హులుగా(disqualification) ప్రకటించడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు(Congress Satyagraha Deeksha) చేపట్ట�