Home » Author »Guntupalli Ramakrishna
50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు.
కడుపు క్యాన్సర్ ప్రధానంగా 50 ఏళ్ల పైబడిన వ్యక్తులను వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులలో కొంచెం ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ధూమపానం , ధూమపానం వంటి జీవనశైలి కారకాల కారణంగా పురుషులు ఎక్కువగా దీని భారిన పడుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 60 ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరాఖాస్తులు కోరుతున్నారు.
చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి.
మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది.
నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల వాపును తగ్గించడంలో, పేగు లైనింగ్కు సహాయకారిగా ఉపకరిస్తుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది.
జామ తోటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతు మరళీకృష్ణ ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ వాటిని నివారణకు చర్యలు చేపడుతున్నారు.
విత్తిన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. మొలకెత్తిన మొలకలు విరిగి పోకుండా విత్తన కొమ్ములను విత్తడానికి 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం వస్తుంది.
మల్చింగ్ బిందు సేద్యంతో కలిపి వేయడం వలన సాంప్రదాయ యాజమాన్య పద్ధతులతో పోలిస్తే, ఈ పద్ధతిలో వేసిన ఎరువును మొక్క పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతుంది.