Home » Author »Guntupalli Ramakrishna
50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు.
కడుపు క్యాన్సర్ ప్రధానంగా 50 ఏళ్ల పైబడిన వ్యక్తులను వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులలో కొంచెం ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ధూమపానం , ధూమపానం వంటి జీవనశైలి కారకాల కారణంగా పురుషులు ఎక్కువగా దీని భారిన పడుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 60 ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరాఖాస్తులు కోరుతున్నారు.
చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి.
మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది.
నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల వాపును తగ్గించడంలో, పేగు లైనింగ్కు సహాయకారిగా ఉపకరిస్తుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది.
జామ తోటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతు మరళీకృష్ణ ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ వాటిని నివారణకు చర్యలు చేపడుతున్నారు.
విత్తిన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. మొలకెత్తిన మొలకలు విరిగి పోకుండా విత్తన కొమ్ములను విత్తడానికి 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం వస్తుంది.
మల్చింగ్ బిందు సేద్యంతో కలిపి వేయడం వలన సాంప్రదాయ యాజమాన్య పద్ధతులతో పోలిస్తే, ఈ పద్ధతిలో వేసిన ఎరువును మొక్క పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 680 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో వెబ్సైట్ www.bhel.comలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ 2023 విద్యా సంవత్సరానికి కింది ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 15వ తేదిలో దరఖాస్తు చేసుకోవటానికి తుదిగడువుగా నిర్ణయించారు.
యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం గుండె నొప్పి తరహాలో నొప్పిని కలిగిస్తాయి. శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. యాసిడ్ రుచితోపాటు, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతిభాగంలో కండరాలు లాగటం, పక్కటెముకల వాపు, ఛాతినొప్పి కారణం అవుతాయి.
ఆపిల్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్ ఫైబర్ మొదలైనవి ఉంటాయి. అదే సమయంలో, దాని లోపల కేలరీలు 80 నుండి 100 మధ్య మాత్రమే ఉంటాయి. ఆపిల్ మన నాడీ వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది.
శిశువులకు తల్లిపాలు ఇవ్వని వారు, పిల్లలు లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత, రేడియేషన్ కు గురి కావటం వంటివి రొమ్ము క్యాన్సర్ రావటానికి కారకాలు. అలాగే వీటితోపాటు నోటి గర్భనిరోధక మాత్రల వాడకం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ఎక్కువగా పెరుగుతున్న�
విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించే మిరప సాగుపై తెలుగు రాష్ట్రాల రైతులకు మక్కువ ఎక్కువనే చెప్పాలి. అంతర్జాతీయంగా మిరప సాగులో మనదేశం మొదటిస్దానంలో ఉంది.
ఈ విధానంలో తక్కువ కూలీలు, తక్కువ ఖర్చుతో పైర్లు సాగు వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి. జీరో టిల్లేజి వ్యవసాయం కాకుండా నేలను దున్ని, మెత్తటి దుక్కి తయారు చేసుకొనిపైరు విత్తుకోవాలంటే సమయం వృధాఅవుతుంది.
అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్ట ద్వారా లేదంటే వ్యక్తిగతంగా అందజేయాలి.
పోస్టును బట్టి పదో తరగతితోపాటు, ఇంటర్ , డిప్లొమా , డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్లకు ఎన్బీఏ నుండి గుర్తింపు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతోపాటు, మౌల