Home » Author »
వాహనదారులకు మళ్ళీ షాకింగ్ న్యూస్ వెలువడింది. ఈ నెలలో 10వ సారి రేట్లు మళ్లీ పెరగడంతో మంగళవారం (మే 18) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని
కేరళలోని నాలుగు జిల్లాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి ట్రిపుల్ లాక్డౌన్ కింద ఉంచారు. ఇక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో మహామాంరిని అరికట్టడానికి మే 23 వరకు ట్రిపుల్ లాక్డౌన్
కరోనావైరస్ మహమ్మారి రెండవ తరంగానికి వ్యతిరేకంగా భారత్ యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో సీనియర్ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ ఇండియన్
ప్రస్తుతం లక్షద్వీప్ లో కేంద్రీకృతమై ఉన్న తౌక్తా తుఫాను శనివారం ఉదయం తీవ్ర తుఫానుగా ముదిరిందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. టౌక్టె తుఫాను రాబోయే 24
కరోనావైరస్ రోగిని ఒక మగ నర్సు అత్యాచారం చేసిన ఘటన భోపాల్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆమె మరణించినట్లు పోలీసులు గురువారం
18 Elephants died : పెద్దఎత్తున్న పిడుగులు పడటం కారణంగా అస్సాంలోని నాగావ్ జిల్లాలోని బాముని హిల్స్ లో 18 అడవి ఏనుగులు సహా భారీగా ఇతర జంతువులు చనిపోయినట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, మెరుపు దాడిలో జంతువులు చనిపోయినట్లు తెలుస్తుందని రాష్ట
నేపాల్ పార్లమెంటులో అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిగా కెపి శర్మ ఒలి అవతరించారు. దీంతో గురువారం తిరిగి ప్రధానిగా నియమితులయ్యారు, ఆధిపత్య పోరులో చిక్కుకున్న
యునైటెడ్ స్టేట్స్ ఆమోదించిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కోవిడ్ -19 వ్యాక్సిన్లు భారతదేశంలో ప్రధానంగా
COVID-19 వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని.. అభివృద్ధి చెందుతున్న దేశాలలకు వ్యాక్సిన్ల పంపిణీ ఈ సమయంలో చాలా ముఖ్యమని ఐక్యరాజ్యసమితి
COVID patient’s body on road:కృష్ణా జిల్లాలోని ఒక గ్రామ శివార్లలో కోవిడ్ రోగి మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్ రోడ్డుమీదనే వదిలిపెట్టడాన్ని యావత్ ప్రజానీకాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. ప్రభుత
కేరళ రాజకీయాల్లో ఐరన్ లేడీ'గా పిలువబడే దిగ్గజ కమ్యూనిస్ట్ కేఆర్ గౌరీ మంగళవారం ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపాయి. ఆమె వయసు 102
భారతదేశంలో COVID-19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్
భారతదేశంలో కరోనా సంక్రమణ మరియు మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో ఉన్న డబుల్ మ్యూటెంట్ వైరస్
కోవిడ్ -19 కేసుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో 14 రోజుల పూర్తి లాక్డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ మే 10 నుండి ప్రారంభమై
COVID-19 కేసుల పెరుగుదల కారణంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ మే 10 ఉదయం 6 గంటల నుండి మే 24 ఉదయం 6 గంటల వరకు ఉంటుందని శుక్రవారం
ప్రముఖ సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వన్రాజ్ భాటియా ఈ రోజు (మే 7) దక్షిణ ముంబైలోని తన నివాసంలో మరణించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కీలక ప్రకటన చేసింది. 2021 మే 7, శుక్రవారం రాత్రి డిజిటల్ సేవలు పనిచేయవని తెలిపింది. బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లను అప్గ్రేడ్ చేయడం వల్ల డిజిటల్ సేవలు
యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ స్టాక్తో ప్రయాణిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ విమానం సాంకేతిక లోపం కారణంగా నేపథ్యంలో గురువారం సాయంత్రం గ్వాలియర్ విమానాశ్రయంలో కుప్పకూలిందని పోలీసు ఉన్నతాధికారి
comedian Pandu:ప్రముఖ తమిళ హాస్యనటుడు పాండు కోవిడ్ కారణంగా గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సారాలు, వారంరోజుల కిందట పాండు తోపాటు ఆయన భార్యకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి వ�
మాజీ కేంద్ర మంత్రి, RLD అధినేత చౌదరి అజిత్ సింగ్ కరోనా బారిన పడి మరణించారు. ఆయన వయసు 82 సంవత్సారాలు. అజిత్ సింగ్ కు ఏప్రిల్ 20న కరోనా పాజిటివ్ రావడంతో గురుగ్రామ్లోని