Home » Author »
మలయాళ నటుడు శరణ్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు.. గత కొన్ని రోజులుగా శరణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు, ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు
మమతా బెనర్జీ బుధవారం మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ శాసనసభ ఎమ్మెల్యే కానప్పటికీ మమతా రాష్ట్ర బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.
భారత్ లో పెరుగుతున్న COVID కేసుల మధ్య డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడంతో, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు ఎస్బిఐ తన వినియోగదారులను సైబర్ నేరగాళ్ల నుండి
మహాత్మా గాంధీ మాజీ వ్యక్తిగత కార్యదర్శి వి కళ్యాణం తన 99 సంవత్సరాల వయసులో చెన్నైలో మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా
వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వరుస ట్వీట్లలో నటి అభ్యంతరకరమైన
bihar lockdown : బీహార్లో పెరుగుతున్న కరోనా వినాశనం దృష్ట్యా, మే 15 వరకూ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేబ�
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా కరోనా కాటుకు బలయ్యారు.. 94 ఏళ్ల మల్హోత్రాకు కొన్ని రోజుల కిందట కరోనా సోకింది.. దాంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే సోమవారం ఆయన
అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన రెండు రోజుల తరువాత కూడా బెంగాల్ లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ లో అసన్సోల్ లో ఉన్న బిజెపి కార్యాలయాన్ని
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఉద్యోగులు మరోసారి ఇంటి నుండి పని చేయవలసిన అవసరం వచ్చింది. అటువంటి పరిస్థితిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ప్రతిరోజూ ఎక్కువ డేటా అవసరం.
ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో బుధవారం
కరోనా పుణ్యమాని మహిళల సౌందర్య సాధనాలన్నింటికీ డిమాండ్ బాగా తగ్గింది. ముఖ్యంగా, కరోనా ఫేస్ మాస్క్లు ధరించడం తప్పనిసరి చేయడంతో, లిప్స్టిక్లతో సహా మిగతా సౌందర్య సాధనాలను తయారు..
ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానల్ సీనియర్ యాంకర్ రోహిత్ సర్దానా కరోనా కారణంగా శుక్రవారం మరణించారు. 41 ఏళ్ల రోహిత్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం చార్ ధామ్(బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి)యాత్రను నిలిపివేసింది. దీనిపై ముఖ్యమంత్రి
తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ జిల్లా కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే గౌరీ శంకర్ దత్తా కోవిడ్ -19 కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు సీనియర్ వైద్యులు తెలిపారు.. పశ్చిమ బెంగాల్
దేశంలో 18 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం అయింది. ఆరోగ్యసేతు, cowin వెబ్ సైట్ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ బుధవారం ఉదయం మరణించారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడిన ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
భారతీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాల విషయంలో చైనా కంపెనీ షియోమి ఆధిపత్యం కొనసాగిస్తోంది. కౌంటర్ పాయింట్ మార్కెట్ మానిటర్ సర్వీస్ నివేదిక ప్రకారం
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున COVID ప్రోటోకాల్లను ఎలా అనుసరిస్తారనే దానిపై బ్లూప్రింట్ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు (HC) ఎన్నికల కమిషన్ (ECI) ను కోరిన తరువాత
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత, ఇతర సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మీ జాతీయ ప్రణాళిక ఏమిటి? అని కోర్టు కేంద్రాన్ని అడిగింది..