Home » Author »
కరోనా రోగి కుటుంబానికి జోధ్పూర్ ఎంపి, కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర శేఖవత్ ఇచ్చిన సూచన చర్చనీయాంశం అయింది. ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి..
మాజీ బ్యూరోక్రాట్, మారుతి సుజుకి ఆటోమొబైల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ కట్టర్ సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.
కోవిడ్ -19 రెండవ వేవ్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడమే కాక, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సోషల్ మీడియాలో యూజర్లు ఈ పరిణామంపై ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు..
దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచడానికి తీసుకున్న చర్యలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాను..
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అవినీతి ఆరోపణలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ అధికారి తెలిపారు.
కోవిడ్ -19 చికిత్సకు మరో ఔషధం కలిసి వచ్చింది. అహ్మదాబాద్కు చెందిన ప్రముఖ డ్రగ్ సంస్థ జైడస్ కాడిలా.. కరోనా చికిత్స కోసం మెడిసిన్ ను తయారుచేసింది..
గత వారంరోజులుగా కరోనా రెండవ తరంగాన్ని భారత్ ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వేలాది కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కొంతకాలం క్రితం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల ఒక సమస్య అయితే.. చికిత్సలో ముఖ్యంగా అవసరమయ్యే ఆక్సిజన్ కొరత మరొక సమస్యగా మారింది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు హర్యానా నుంచి భారీగా ఆక్సిజన్ సిలిండర్లను దుగుమతి చేసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం..
భారత్ లో ప్రస్తుతం COVID-19 సెకండ్ వేవ్ ప్రమాదకర స్థితికి నెట్టివేసింది. లక్షలాది మంది మహమ్మారి బారిన పడుతున్నారు.. ప్రతిరోజూ వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు..
కరోనావైరస్ ప్రభావం గత సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా స్మార్ట్ఫోన్ పరిశ్రమలో కనిపించడం ప్రారంభమైంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో..
వైద్య వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదు, ఏ సంక్షోభంలోనైనా అనుసరించాల్సిన మతం. కరోనా సంక్షోభంలో ఒకరినొకరు దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు భయపడుతుండగా, భోపాల్ లో ఇద్దరు వైద్యులు తమకు కరోనా సోకినప్పటికీ రోగులకు చికిత్స చేస్తున్నారు.
దేశంలోని 146 జిల్లాల్లో కరోనా కారణంగా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఇక్కడ పాజిటివిటి రేటు 15 శాతం కంటే ఎక్కువ ఉందని పేర్కొంది..
ముంబైలో 51 ఏళ్ల వైద్యురాలు COVID-19 తో మరణించారు. అయితే అంతకుముందు ఫేస్బుక్లో ఓ భావోద్వేగ పోస్టును పంచుకున్నారామె..
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా డబ్బు కొరతను ఎదుర్కొంటుంటే, ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే..
బాలీవుడ్ నటుడు కిషోర్ నంద్లాస్కర్ కరోనాకు బలయ్యారు. చికిత్స పొందుతూ.. ముంబైలో మరణించారు. గత కొంత కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు..
మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 రాత్రి 8 గంటల నుండి మే 1 ఉదయం 7 గంటల వరకు మహారాష్ట్రలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారత్ లో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఒప్పో ఎ54 ను భారత మార్కెట్లో విడుదల చేసింది..
చాలా మంది బొద్దింకల తో ఇబ్బంది పడుతుంటారు. అవి ఇళ్లల్లో తినే ఆహార పదార్థాల మీద కి కూడా వచ్చేస్తూ ఉంటాయి.. అవి తరచుగా ఇంట్లో అపరిశుభ్రమైన ప్రదేశాలలో దర్శనమిస్తాయి..
శామ్సంగ్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ అయిన శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. గతేడాది లాంచ్ చేసిన ఈ శక్తివంతమైన స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ రూ.1,500 తగ్గించింది.
ఉరుకులు పరుగుల ఈ యాంత్రిక జీవితంలో పిల్లల కోసం తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు కొందరు తల్లిదండ్రులు.. దాంతో ఆప్యాయతలు, విలువలు ఆవిరయ్యాయి. రాత్రి వచ్చేటప్పటికి నిద్దురపోయిన పిల్లలు..