Home » Author »madhu
తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధవారం, గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
ప్రపంచ నాయకుల్లో అత్యధికంగా 70 శాతం రేటింగ్తో గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మరో ఘనత సాధించారు.
పాతబస్తీలో సంచలనం సృష్టించిన డ్యాన్సర్ ఫాతిమా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు.
దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముందడుగు వేశాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం నిర్దేశించుకున్నాయి.
మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పెట్రోల్ ధరలు తగ్గాయి.
ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి...ప్రజలను మెప్పించి గెలవాలన్నారు చంద్రబాబు నాయుడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని...దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు.
కరోనా మొదటి, రెండో వేవ్ లో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. వేలాదిమంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు.
డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత..వర్క్ చేయాలంటూ వేధిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత...మలాల యూసఫ్ జాయ్.. వివాహ బంధంలో అడుగుపెట్టారు. బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్...గల తన నివాసంలో...కుటుంబసభ్యుల సమక్షంలో నిఖా జరిగింది.
బాలికది హత్యేనని భావిస్తుండడంతో...ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక కుటుంబ సభ్యులపై కూపీ లాగుతున్నారు.
ఏపీ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 2021, నవంబర్ 11, 12వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
గంజాయిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఓ ప్రబుద్దుడు ఇంట్లోనే గంజాయి సాగు ప్రారంభించాడు. ఎవరికి అనుమానం రాకుండా పూల కుండీల్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు.
ఒకప్పుడు యమునా తీరాన.. సాయంకాల వేళ.. సేదదీరడానికి తరలిన ప్రజలు ఇప్పుడు ఆ వైపునకు చూడాలన్న భయపడాల్సిన పరిస్థితి.
పంజాగుట్ట పరిధిలో నాలుగేళ్ల చిన్నారి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. అసలు చిన్నారిని ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.
బంగారం తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి కూడా..బంగారం విరాళం ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన విరాళాలు సేకరించారు. మొత్తం 11 కిలోల వరకు బంగారం విరాళం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరిట ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడం హాట్ టాపిక్ అయ్యింది.
ఓ వ్యక్తి చెత్త సంచిని పడేయబోయి...రూ. 16 లక్షలున్న డబ్బు సంచిని డస్ట్ బిన్ లో పడేశాడు. తీరా విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి లబోదిబోమంటూ..పీఎస్ మెట్లు ఎక్కాడు.
శనగపిండిలో ఉల్లిగడ్డలు లేదా ఆలుగడ్డలు..ఇతరత్రా వేయడం కామన్. కానీ..ఈ వ్యక్తి మాత్రం ఓరియో బిస్కెట్లను వేసి పకోడీలు చేస్తున్నాడు.
మద్యం సేవిస్తూ..పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న ఓ పోలీసు గ్రామానికి వెళ్లగా...ఇక్కడ ఎందుకు వచ్చావంటూ..యువకులు ఆ పోలీసును చితకబాదారు.
చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.