Home » Author »murthy
Honour killing in kadapa district, daughter killed by father, due to illegal affair : పెళ్లైన మహిళ భర్త ఉద్యోగ రీత్యా వేరే దేశాల్లో ఉంటే, భార్య ఇంటి దగ్గర వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త తిరిగి వచ్చాక విడాకులు కోరింది. దీంతో ఆగ్రహించిన ఆమె తండ్రి కన్నకూతురని కూడా చూడకుండా హత్య చేస
పుట్ట గొడుగులు పిజ్జాను ఆర్డర్ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేసి మనోభావాలు దెబ్బ తీసినందుకు అమెరికాకు చెందిన పిజ్జా ఔట్ లెట్ పై ఒక మహిళ కోటి రూపాయల నష్టపరిహారానికి కేసు వేసింది.
త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే తమిళనాడులో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో 302 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె వయస్సు 41, అతని వయస్సు 23, వారిద్దరి ప్రేమకు వయస్సు అడ్డంకి కాలేదు, కానీ అమె భర్త అడ్డం అని భావించింది ప్రియురాలు. భర్తను చంపమని ప్రియుడ్ని కోరింది. ఆమె కోరినట్లే చేశాడు23 ఏళ్ళ ప్రియుడు.
ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..... పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు.
ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతి చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకుంది. తర్వాత క్రమంలో వాట్సప్ వీడియో కాల్స్ తో మాట్లాడటం మొదలెట్టింది. అనంతరం నగ్నంగా వాట్సప్ వీడియో కాల్స్ చేస్తూ రెచ్చగొట్టింది.
కృష్ణా జిల్లాలో ఆదివారం తెల్లవారు ఝూమున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరోకరు ఆస్పత్రిలో మరణించారు.
షష్టి పూర్తికి దగ్గరలో ఉన్న దంపతులు కూడా కుటుంబ కలహాలతో కొట్టుకుంటున్నారు... కోపం పట్టలేని భర్త, భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కొడకల్లులో చోటు చేసుకుంది.
bengaluru police served notice to hero tanish for drugs case : శాండల్ ఉడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. కర్ణాటకలో ఇటీవల సంచలనంసృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలని హీరో తనీష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం మార్చి13న జరిగే విచారణకు హజరవ్వాలను తనీష్ తో పాటు మరో అ�
couple end life, in hospital, police received death note aside bodies,Hyderabad : హైదరాబాద్ రహమత్ నగర్ లో నివసించే సుబ్బారావు కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతనిభార్య సాయిలక్ష్మి(42) గృహిణి. వీరికి ఒక కూతురు శివాణి. కూతురుకు పెళ్ళి చేసేశారు ఆమె కూకట్ పల్లిలో నివాసం ఉంటోంది. చిన్నకుటుంబం చింతల
young woman ends life, man duped her love ,khammam district : పెళ్లైన ఆటోడ్రైవర్ బట్టల కొట్టులో పనిచేసే ఒక యువతిని ప్రేమించాడు. తన ప్రియుడికి పెళ్లైన సంగతి తెలుసుకున్న ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా మాలబంజర గ్రామానికి చెందిన తంబర్ల రత్నకుమారి(24) ఖమ్మంలోని ఒక బట�
అయిదేళ్లపాటు ప్రేమించుకుని ఇంట్లో పెద్దలనెదిరించి పెళ్ళి చేసుకున్న ప్రేమజంట. ఇంతలో ఏమైందో ఏమో పెళ్లైన మూడోరోజ నుంచి భర్త కనిపించకుండా పోయేసరికి ఆ యువతి తనకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించింది.
ఇంటి ముందు చెత్తవేశావంటే చంపేస్తానని పక్కింటామె బెదిరంచటంతో ముంబైలో 11 ఏళ్ళ బాలిక భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
wife murdered her husband and buried him in the house at vanasthalipuram : హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం జరిగింది. భర్తతో తరచూ గొడవలు జరుగుతూండటంతో భార్య భర్తనుచంపి ఇంట్లోనే పాతి పెట్టినఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తి గతేడా�
కాలేజీలో చదువుతున్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న పెద్దలు ఆమె బయటకు వెళ్ళకుండా జుట్టు కత్తిరించి ఇంటికే పరిమితం చేశారు. ఇది తట్టుకోలేని విద్యార్ధిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు బలవన్మరణానికి పాల్పడింది.
significance of mahashivratri 2021 : హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర.. అంటూ దేశంలోని శివాలయాలన్నీ హర నామస్మరణతో హోరుమంటాయి. శివరాత్రి వచ్చిందంటే చాలు భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో వూగిపోతుంటారు.. ఏమిటా మహాశివరాత్రి
What to do on the day of Mahashivaratri for the grace of Lord Shiva : ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాసశివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త �
మహాశివరాత్రి పర్వదినానికి ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవక్షేత్రాలకు మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోకుండా ఒకఇంట్లోకొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ లోపు ఆ యువతి వక్రమార్గంలో ఆలోచించి.... వృధ్ధజంటకు కరోనా వ్యాక్సిన్ పేరుతో మత్తుఇంజెక్షన్ ఇచ్చి వారింట్లో బంగారు నగలు దోపిడీచేసి పారిపోయింది.ప�
ముగ్గురు మహిళలను బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఆదిలాబాద్ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి 6వ కోర్టు జడ్జి వై.జయప్రసాద్ రూ.2.60 లక్షల జరిమానా, జీవిత ఖైదు విధించారు.