Home » Author »nagamani
నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న IPS పాసింగ్ ఔట్ పరేడ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో శుక్రవారం కాస్త పెరుగుదల చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
భారత్ కంటే ఎక్కువ భాషలు ఉన్న దేశం ఏదో తెలుసా..? భారత్ లో ఎన్ని భాషలు, ఎన్ని యాసలు ఉన్నాయో తెలుసా.?
బీజేపీలో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరి ఒక్కరే అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపీ సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సడెన్ గా ఆస్పత్రిలో చేరారు. అర్థరాత్రి సమయంలో అస్వస్థతకు గురైన సీఎంను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిమ్లాలోని ఆసుపత్రికి తరలించారు.
చైనాకు డైనోసార్ ఎముకల్ని అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదేళ్లుగా పురాతన వస్తువుల్ని అమ్ముతున్న నలుగురుని అరెస్ట్ చేశారు.
కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ చేసే కుట్రలకు ప్రజలు బుద్దిచెప్పాలని మంత్రి జగదీష్ పిలుపునిచ్చారు. తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ కి భయం పట్టుకుందని అన్నారు.
క్యాన్సర్ చికిత్సల కోసం ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఎంతోమంది శాస్త్రవేత్తలు చేయలేని అద్భుతాన్ని సాధించాడు 14 ఏళ్ల కుర్రాడు. చర్మ క్యాన్సర్ చికిత్సకు సబ్బు కనిపెట్టాడు.
గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. అది చూసిన జనాలు నోట్లను ఏరుకోవానికి ఎగబడ్డారు. ఎవరికి దొరికింది వారు ఏరుకున్నారు.
రూ.70లక్షలకు పైనే ధర ఉండే కార్లు కేవలం రూ.100లకే వస్తాయంటే జనాలు ఊరుకుంటారా..? ఎగబడి మరీ కొనేస్తారు. పోతే రూ.100లు పోతుంది అనుకున్న జనాలు ఎగబడి మరీ కొనేస్తున్నారు.రూ.100లకే రేంజ్రోవర్, ఫార్చ్యూనర్, స్కోడా కార్లు వంటి ఖరీదైన కార్ల ఆఫర్..
‘నసగొద్దు..పాయింట్ కు రండి’ అంటూ ఓ న్యాయమూర్తిపై మరో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు...ఆయన పార్టీ పెట్టిన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు మల్లు రవి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై బీజేపీ నేతల స్పందించారు. బీఆర్ఎస్ కు కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని రాజగోపాల్ ఎలా అంటారు తెలంగాణ ప్రజలు మరోలా అనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ కు మద్యం సరఫరా చేస్తున్న అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆరోపించారు. టీడీపీకి చెందిన కొంతమంది డిస్టిలరీస్ లను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆయా పార్టీల నుంచి పలు నియోజకవర్గాల్లో ఎంతోమంది నేతలు కాంగ్రెస్ లో చేరటంతో టీ.కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది.
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు తెలియదని ఆ విషయం గురించి నాతో మాట్లాడలేదని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డే కాదు చాలామంది కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమను ఆదరిస్తున్న నల్లగొండ �
విశాఖపట్నంలో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. వాషింగ్ మిషన్ లో రూ.ఒక కోటీ 30 లక్షలు హవాలా మనీని పోలీసులు పట్టుకున్నారు.
నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఈ ఆనందకర ఘట్టాలను పలువురు తిలకించారు. 108మంది మహిళలు వీణానాదంతో మధురై మీనాక్షి అమ్మవారికి స్వరనీరాజనం పలికారు.
నేను చిన్నవాడిని, కేసీఆర్ కున్న పైసలు నాకు లేవు..కేసీఆర్ దుర్మార్గాన్ని తట్టుకునే శక్తీ నాకు లేదు..కానీ నా దగ్గర ధర్మం అనే అస్త్రం మాత్రమే ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటన రాజేందర్.
చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది అంటూ ఆరోపించారు కొడాలి నాని. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రేూ. 2వేల కోట్లు దాటింది అంటూ విమర్శించారు.