Home » Author »nagamani
పార్టీ ఆదేశిస్తే తాను గానీ, నా కుమారుడు అమిత్ గానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. పార్టీ తన పిల్లలను తానే తిన్నట్టుగా.. మా నాయకులు మా నాయకులనే ఇబ్బంది పెట్టే
ఎంతమంది పోలీసులు అప్రమత్తమై ఉన్నా జరిగాల్సిన ఘోరం జరిగింది. ముగ్గురిని బలితీసుకుంది. బన్ని ఉత్సవం పేరుతో జరిగిన ఈ కర్రల సమరంలో ప్రతీ ఏటా ఇటువంటి ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి.
పాముకాటుకు గురై ప్రతీ ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పల్లెలు, పట్నాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతీ ప్రాంతంలోనే పాముల సంచారం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో పాములు లేని దేశాలు ఉన్నాయని తెలుసా..? వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ప్రపంచ�
సంగారెడ్డి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ పట్నం మాణిక్యంతో మంత్రి హరీశ్ రావు మాట్లాడి బుజ్జగించారు.
సూర్యాపేట ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ పర్యటనలో షా.. పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. వీరి భేటీలో పొత్తులు,సీట్లపై క్లారిటీ వస్తుందా..? బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? అనే విషయం ఆసక్తిక�
శరన్నవరాత్రుల్లో చేసే దాండియా నృత్యం శరీరానికి చక్కటి ఆరోగ్యాన్నిస్తుంది. మంచి ఫిట్ నెస్ ను కలిగిస్తుంది. మనస్సుకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది.
జుట్టు రాలే సమస్య ప్రతీ ఒక్కరు ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలే సమస్యకు కారాణాలు ఎన్నో ఉన్నా.. ప్రతీరోజు మనం తల దువ్వుకునే దువ్వెన కూడా జుట్టు రాటానికి కారణమని తెలుసా..?
విమానం 31,000 అడుగుల ఎత్తులో దూసుకుపోతున్న సమయంలో ఓ పైలట్ విమానం ఇంజన్ ఆపేందుకు యత్నించాడు. విమానంలో ఉన్నవారి ప్రాణాలను రిస్క్ లో పెట్టేందుకు యత్నించిన సదరు పైలట్ ను అరెస్ట్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ‘బోబీ’ అనే కుక్క కన్నుమూసింది.
ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాను..తనను ఎన్నికలలో పాల్గొనకుడా చేసేందుకు కుట్రను జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. నేను పోటీ చేయకుండా కుట్రలు చేసినా నాభార్యను పోటీకి సిద్దంగా ఉంచానంటూ వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 25 నుంచి 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు కోసం ఆవేదనతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని లోకేశ్ తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై దేవాదయ ధర్మాదయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి క్లాస్ పీకారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచే
విద్యుత్ కోతలను నిరసిస్తు రైతులు వితనూత్నంగా తమ నిరసనలను వ్యక్తంచేశారు. రైతులు ట్రాక్టర్ పై ఓ మొసలిని తీసుకొచ్చి హెస్కామ్ సబ్ స్టేషన్ లో వదిలారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల ప్రకటించారు. చాలామంది తాము పోటీకి సుముఖంగా లేమని ప్రచారం చేస్తున్నారు కానీ తాము పోటీకి రెడీ ఉన్నామని స్పష్టంచేశారు.
తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని..ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు అందరు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గాంధీ కుటుంబం తెలంగాణకు అన్యాయం చేశారు అంటూ దుయ్యబట్టారు.
తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ లోకేష్ వెల్లడించారు. తన తల్లి.. తన భార్య బ్రహ్మాణిలు కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట..భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏనే.అంటూ ఎద్దేవా చేశారు.
ఎన్డీయేతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా..?కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్న క్రమంలో తాజాగా జనసేనకు ఎ
‘శుభలగ్నం’ సినిమాను తలపించేలా ఓ రియల్ స్టోరీ జరిగింది. తన భర్తను అతని ప్రియురాలికే అమ్మేసింది భార్య. ఈ రియల్ శుభలగ్నం స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు,,
పండుగ వేళ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి.
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఆడబిడ్డలు కూడా జరుపుకుంటారు. బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు ఆరోప్రాణంగా భావిస్తారు. బతుకమ్మను తమ ఇంటి బిడ్డగా ఆదరంగా..ఆత్మీయంగా భక్తిభావంతో కొలుచుకుంటారు.