Home » Author »nagamani
‘రైల్వేశాఖ నిద్రమత్తు నుండి ఎప్పుడు బయటపడుతుంది’ అంటూ ఏపీ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఘటనపై స్పందిస్తు..
తనపై దాడికి యత్నించిన వారిలో తొమ్మిదిమందిని గుర్తించాం..వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు అని అంబటి రాంబాబు తెలిపారు. వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని..కమ్మ వారిలో ఉగ్రవాదులు తయారయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఒక సామాజిక వర్గాన్ని దూషించి దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నామని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఆ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
గుజరాత్ లోని సూరత్ లో ఓ వ్యాపారి ఇంట్లో ఏడు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సూరత్ లో ఫర్నీచర్ వ్యాపారం చేసే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు.
నాన్ వెజ్ కర్రీలో పప్పుచారు ఉంటే ఓ రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు. ఫ్రై కర్నీ, ఇగురు కూరలకు పప్పు చారు సూపర్ కాంబినేషన్. అటువంటి పప్పులు వండేటప్పుడు డైరెక్టుగా వండవద్దని చెబుతున్నారు నిపుణులు.
టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు సరస్వతి. డబ్బులు ఇచ్చిన శ్యామ్ నాయక్ కు టికెట్ ఇచ్చారు అంటూ ఆరోపించారు. శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తానంటూ శపథం చేశారు.
పులితో రోడ్డుమీదకు షికారుకొచ్చాడో సోగ్గాడు. ఆ పులి ఊరికే ఉంటుందా ఏంటీ.. దారి వెంట వెళ్లే వాహనాలను చూసి..
కాంగ్రెస్ పార్టీలో కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారన్నారు.
ఐదు రాష్ట్రాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునే మ్యానిఫెస్టోని సిద్దం చేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రకటించిన కొన్ని హామీలను వెల్లడించారు.
తను పెంచుకునే ఆవుకు వివాహం చేయాలనుకున్నారు ఓ డాక్టర్. దానికోసం రాజుల కాలంలో స్వయంవరం ద్వారా వరుడ్ని ఎంపికకు శుభలేఖ వేయించారు. ఆసక్తికరంగా మారిన ‘గోమాత స్వయం వరం’ . ఈ వేడుకకు ముఖ్య అతిథులు..ప్రత్యేక విందు అదనపు ఆకర్షణగా ఉంది.
మేము ఏమి చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం..కానీ బీజేపీ తొమ్మిదేళ్లు దేశంలో అధికారంలో ఉండే ఏం చేసింది..? అని ప్రశ్నించారు. పేదరికంలో భారత్ ఆఫ్రికా దేశమైన నైజీరియాను దాటిపోయింది అంటూ కేంద్రంలో ఉన్న బీజేపీ పాలనపై విమర్శలు చేశారు. 11 సార్లు కాంగ్�
ప్రేమ ఎవరిమీద ఎప్పుడు ఎలా పుడుతుంతో తెలీదు. కొంతకాలంగా ప్రేమ పేరుతో వివాహాలు అయినవారు వారి కుటుంబాలను కూడా వదిలేసి ఏకంగా దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
రెండో వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి భార్య అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగి బహు భార్యాత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఒకప్పుడు సిరిసిల్ల ‘ఉరి సిల్ల’గా ఉండేదని అప్పటికి ఇప్పటికి తేడా చూడండీ..అభివృద్ధి చెందిన సిరిసిల్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అంటూ యువతకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నామని తెలి
ప్రగతి భవన్ అంటే కేసిఆర్ కుటుంబ భవన్ అంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవనాన్ని ప్రజల ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. అటువంటి నమ్మకాన్ని కేసీఆర్ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించటానికి తాను దేనికైనా సిద్ధమన్నారు. ప్రాణం పోయినా పదవి కోసం డబ్బులకు అమ్ముడుపోను అని అన్నారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతోంది.
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. 68 ఏళ్ల వయస్సులో లీ గుండెపోటుకు గురై కన్నుమూశారు అని చైనా అధికార మీడియా వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి ఖమ్మంవైపు కారులో సత్తుపల్లి పట్టణ శివారులో ఆయన కాన్వాయిపై లారీ పై నుంచి గోధుమ బస్తాలు పడ్డాయి.