Home » Author »nagamani
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల అయి అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈక్రమంలో ఆయన కుమారుడు నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరారు. అలాగే చంద్రబాబు రేపు హైదరాబాద్ రానున్నారు.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.
గర్ల్ఫ్రెండ్తో డేటింగ్ కోసం సహాయం చేయమంటూ మంత్రికి విన్నవించుకున్నాడు. . దానికి మంత్రి గారు తనదైన శైలిలో చమత్కారంగా స్పందించారు.
చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జనసేనాని ఏమన్నారంటే..
చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంతో నారా లోకేశ్ మాట్లాడుతు..యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు.
Assembly Election 2023 Updates: కాంగ్రెస్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు.
చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ..మానవతా దృక్పథంతో ఇచ్చిన బెయిల్ మాత్రమే అని అన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకొని తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉందని ఈ మాత్రం దానికే సంబరాలు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
బెయిల్ మంజూరు అయిన తరువాత చంద్రబాబు ఈరోజు రాత్రికి రాజమండ్రి నుంచి అమరావతికి చేరుకోనున్నారు. తరువాత శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ చేరుకుని కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో టీడీపీ నేతల్లో సంబరాల్లో మునిగిపోయారు. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు బిగ్ రిలీష్ కలిగింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తు తీర్పునిచ్చింది.
సర్దార్ సాహెబ్ జీవితం, త్యాగం,ఏక భారతదేశాన్ని నిర్మించడంలో ఆయన చేసిన కృషిని సలాములు చేస్తున్నారని అన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కథే 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి అద్దం పడుతోందన్నారు.
ఓ రాజకుటుంబానికి చెందిన జంట మాత్రం తమ బిడ్డకు పేరు భారీగా ఉండేలా పెట్టుకున్నారు. ఏకంగా దాదాపు రెండు మూడు లైన్లు ఉండే పేరు పెట్టారు. దీంతో మరీ అంత పెద్ద పేరును రిజిస్టర్ చేయలేం అంటూ ప్రభుత్వ అధికారులు సదరు రాజకుటుంబానికి షాక్ ఇచ్చారు.
పండుగలు, నోములు, వ్రతాలు జరిగినప్పుడు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం హిందు సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైనది. తాంబూలం ఇచ్చే పద్దతిలో కచ్చితమైన నియమాలు పాటించాలని పండితులు చెబుతుంటారు. తాంబూలంలో ఏవేవి ఇవ్వాలి..? అనే పద్ధతి పాటిస్తే ఆ ఫలితం దక్కుత�
బీసీ వ్యక్తి సీఎం చేస్తామని బీజేపీ అనటం చాలా గొప్ప విషయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు.
నేను చెప్పిన నాలుగు మాటలను ఊర్లలోకి వెళ్లి పది మందితో చర్చించండి..BRS ను బల పరచండి అంటూ పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.విచక్షణ తో ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.
ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం భూపేష్ బఘేల్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సీఎం భూపేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని తెలిపారు మంత్రి. ఆయనకు పార్టీలు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.
గుండె కాయలాంటి హుజురాబాద్ లో పోటీ చేస్తూనే.. గజ్వేల్ లో పోటీ చేస్తున్నా.. తనను హుజూరాబాద్ ప్రజలు ఆదరిస్తున్నారని ఈటల అన్నారు. హుజురాబాద్ ప్రజలతో తనకు 20 ఏళ్ల బంధం ఉందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ చేరుకున్నారు. మొదటిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.