Home » Author »Naresh Mannam
ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అతడే మహేశ్ బాబు.. ఇప్పుడు మైండ్ బ్లాక్ చేసే హిట్ కొట్టడానికి మాస్ ట్రీట్ తో రెడీ అయ్యాడు..
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో మనోహరిగా టాలీవుడ్ ను కలవరపెట్టిన నోరా.. అజంతా శిల్పంలా ఫోజులిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది.
ట్రిపుల్ ఆర్ తో సక్సెస్ కొట్టిన రామ్ చరణ్ బిజీ బిజీగా సినిమాలు చేస్తుంటే, బిందాస్ గా చిల్ అవుతున్నారు తారక్. ఎన్టీఆర్ ఏంటి ఇంకా రిలాక్స్ మోడ్ లోనే కనిపిస్తున్నారు అని వర్రీ అవుతున్నారని ఆయన ఫ్యాన్స్ అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్టే..
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా, తన పని తాను చేసుకుంటూ పోతే రిజల్ట్ దానంతటదే వస్తుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసే స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ట్రపుల్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఆచార్య ఫ్లాప్.. చరణ్ వర్క్ మూడ్ ని ఏ మాత్ర�
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా.. అడవి శేష్ నటించిన సినిమా మేజర్.. ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. వాయిదాల మీద వాయిదాలతో జూన్ 3న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటిదాకా సినిమాలన్నీ ఒక లెక్క.. ఇకముందు ఒక లెక్క.. అవతార్ సీక్వెల్ వచ్చేస్తుంది.. జేమ్స్ కెమరూన్ అవతార్ తోనే విజువల్ వండర్ చూపించారు. బిగ్ స్క్రీన్ పరిమితుల్ని క్రాస్ చేశారు.. అవతార్ 2తో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు..?
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా.. ఇప్పడు ఇదీ సర్కార్ వారి పాటపై సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ కాన్ఫిడెన్స్ లెవల్. కరోనాతో లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి, బిగ్ సక్సెస్ కొట్టడం ఖాయం అంటున్నారు.
తెలుగులో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారు ప్రభాస్. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పాన్ ఇండియా స్టార్ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు..
యూనివర్శ్ లో పంచభూతాల గురించి తెలుసు కదా.. ఆరో భూతాన్ని చూపించబోతున్నారట.. అనిల్ రావిపూడి.. దాంతో సిల్వర్ స్క్రీన్ మీద ఆడుకోబోతున్నారట దగ్గుబాటి, మెగా హీరోస్.. ఇంతకీ ఆ ఆరో భూతం కథేంటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మరికొన్ని గంటలలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్న మహేష్..
ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వేరు.. సినిమా సినిమాకి మేకోవర్ మారుతుంది.. కథల ఎంపికలో ఏదో ఒక గమ్మత్తు ఉంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాకే స్టార్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలతో దాదాపు రెండు వేల కోట్ల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ మన డార్లింగ్ ప్రభాస్.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. అసని తీవ్ర తుఫాన్ మరికొన్ని గంటల్లో కోస్తాంధ్ర తీరం దాటనుంది.
ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య హవా నడుస్తుండగా.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.
యంగ్ హీరో అడివి శేష్ నటించిన క్రేజీ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఊర మసాలా కమర్షియల్ కంటెంట్ తీసే దర్శకులు హిందీలో బొత్తిగా తగ్గిపోయారు. సల్మాన్ అక్షయ్ లు తప్ప అందరూ అర్బన్ డ్రామాల్లోనే కనిపిస్తున్నారు. అందుకే మాస్ ప్రేక్షకుల ఆకలిని మన సౌత్ దర్శకులు తీస్తున్నారు.
అడివి శేష్ నటించిన సినిమా ‘మేజర్’. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. పలుమార్లు వాయిదా పడిన మేజర్ సినిమా జూన్ 3న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలై మంచి రెస
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.