Home » Author »naveen
తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్ ధర్మాసనం.. (Supreme Court)
నామినేషన్ వేయటానికే భయపడే పరిస్థితుల నుంచి 11మంది నామినేషన్లు వేయగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. (Cm Chandrababu)
జగన్ ఎక్కడ కోరితే అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. (Minister Satya Kumar)
ప్రాజెక్ట్ కింద స్థిరీకరించిన వాస్తవ ఆయుకట్టను కృష్ణమ్మ ఎందుకు చేరుకోవడం లేదు?
లుసెంట్ సంస్థ చెందిన 5.46 కోట్ల విలువైన భవనాలు, ఫ్యాక్టరీ ప్రాంగణాలను తాత్కాలికంగా జప్తు చేసింది ఈడీ.
ఏపీతో పాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
గతంలో ఇంటర్నల్స్ ఎత్తేయాలని ప్రభుత్వం భావించింది.
కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎకరం 50 లక్షలు ఉంటే.. ఆయన ఫామ్ హౌస్ లో ఎకరం 40 కోట్లు ఉంటుందన్నారు.
కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పెదబయలులో 41 మిమీ, అనకాపల్లిలో నర్సీపట్నంలో 40.2 మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38 మిల్లీమీటల్ల వర్షపాతం నమోదైందన్నారు.
మేము చెప్పిన సమస్యలపై నిర్మాతలతో మంత్రి ఫోన్ చేసి చెప్పారని, రేపటి సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తా అని అన్నారని..
ఈ వార్షిక ప్లాన్ NHAI, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలకు మాత్రమే వర్తిస్తుంది.
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదుగా, శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే..
ఆగస్టు 1 నుండి ICICI బ్యాంక్ పట్టణ, మెట్రో ప్రాంతాలలో కొత్త కస్టమర్లకు MAB అవసరాన్ని రూ. 50వేలకు పెంచింది.
సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఏం చేయబోతోంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.
ధనిక రాష్ట్రంగా ఉన్నా, నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రమే అయినప్పటికి కూడా.. ఒక్క చుక్క నీరు కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకు మళ్లించిన కార్యక్రమం చేపట్టలేదు.
జూన్ 14న కేరళలోని తిరువనంతపురంలో బ్రిటిష్ F-35B అత్యవసరంగా ల్యాండ్ అయిన కొన్ని నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది.
స్టోర్ లోని ఫుటేజ్ ని పరిశీలించగా.. చోరీకి వచ్చిన వారిలో కనీసం నలుగురు వ్యక్తులు ఉన్నారు. హూడీలు, ముఖాలను కప్పుకునే దుస్తులు ధరించి లోపలికి చొరబడ్డారు.
30 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. మొత్తం 3వేల 200 కోట్ల రూపాయల నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు.
ఐక్యతను ప్రదర్శిస్తూ భారత కూటమి అగ్ర నాయకులు ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నివాసంలో విందు సమావేశం నిర్వహించారు.