Home » Author »naveen
కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల్లో రేవంత్ సర్కార్పై బాగా వ్యతిరేకత వచ్చిందని..
వారందరినీ సమన్వయం చేస్తున్నాం. గొడవలన్నీ సద్దుమణిగిపోతున్నాయి. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి.
రాబోయే ఎన్నికల్లో బీసీ పొలిటికల్ జేఏసీ పోటీ చేస్తోంది. బీసీ వాటా కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐక్యత చాటుతాం.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలన్నా భయపడ్డారు. ఈ కేసు విచారించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు.
51 మందిని నియమించుకొని దందా చేస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు టార్గెట్ గా గంజాయి విక్రయాలు చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి.
దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Hyderabad Rain: జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో తీసుకోవాల�
హైదరాబాద్ శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో సినీ కార్మికులకు పోలిక అనవసరం అని తేల్చి చెప్పారు. అల్టిమేట్ గా అందరికీ పని దొరకాలని తమ్మారెడ్డి భరద్వాజ ఆకాంక్షించారు.
దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో సోదాలు జరిపారు. ట్రాప్ చేసి శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తిరుపతిలో దళిత యువకుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడిని తీవ్రంగా ఖండించారు లోకేశ్.
భారతీయ సంస్కృతికి చేనేత వస్త్రాలు నిదర్శనం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చామన్న చంద్రబాబు వారి ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.
ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ పుతిన్ పర్యటనను కన్ ఫర్మ్ చేశారు.
నా ప్రియమైన వారందరికీ టన్నుల కొద్దీ ప్రేమ తప్ప మరేమీ లేదు. అందమైన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు.
యాక్టర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.
టీజీ విశ్వ ప్రసాద్ చెప్పింది తప్పు. స్కిల్స్ లేదు అనడం కరెక్ట్ కాదు. స్కిల్ లేకుండా ఇంతవరకు ఇండస్ట్రీ వస్తుందా?
ఆ వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచినట్లు గుర్తించారు.
ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందన్నారు. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ తన పైత్యాన్ని చూపించారు.
నూతన బార్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చారు.