Home » Author »naveen
తండ్రిని పల్లెత్తు మాట అనుకుండానే కారు నేతలను మాత్రం కార్నర్ చేస్తున్నారు. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉదయం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితోనూ కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ ఆవును తమ..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 25 ఆగస్టు 2025 వరకు నమోదు చేసుకోవచ్చు.
అనుమానితులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
సోషల్ మీడియా ప్రశంసలతో నిండిపోయింది. లింగంతో సంబంధం లేకుండా సంకల్పం, క్రమశిక్షణ, నైపుణ్యం ఉంటే ఏమైనా సాధించగలరు అనే దానికి శక్తివంతమైన..
అగ్నిపర్వతం 1,856 మీటర్ల ఎత్తులో ఉంది. అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత 6,000 మీటర్లు ఎత్తుకు బూడిద పొగ లేచిందని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖకు చెందిన కమ్చట్కా శాఖ తెలిపింది.
మైనార్టీని కాకుండా ఎవరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీని బరిలో దింపితే...అతను గెలిస్తే ఏకంగా..
కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్గా ఎంచుకుంటున్నాయి. బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది.
ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
ఫోన్ ట్యాపింగ్ అంటూ సిట్ ఏర్పాటు చేసి డైలీ ఎపిసోడ్తో కేసీఆర్ కుటుంబసభ్యుల మీద రోజుకో అలిగేషన్ వెలుగులోకి వస్తోంది. ఇక ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో కేటీఆర్ టార్గెట్గా ఏసీబీ కేసులు, విచారణలు నడుస్తూనే ఉన్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి హవాకు ఢోకా ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం స్కీమ్ల ఇంప్లిమెంట్లో లూప్హోల్స్ వెతికే పనిలో పడింది.
జీవితం కొన్నిసార్లు మనల్ని విభిన్న మార్గంలోకి తీసుకెళ్తుంది. సుదీర్ఘ చర్చలు, ఎన్నో ఆలోచనల తర్వాత నేను..
ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ పైలట్ దశలో ఉంది. ప్రయాణీకుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో దీనిని పూర్తిగా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
బహల్ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించడమే జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ప్రైవేట్ పైలట్ లైసెన్స్, హెలికాప్టర్ శిక్షణ రెండింటినీ కలిగి ఉన్నారు.
Konda Surekha: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు చుక్కెదురైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాధమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. ఈ నెల 21లోపు మంత�
2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది.
పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు కూడా ఉండాలి. పాత కొత్త కలయికలతో పార్టీ ధృఢంగా ఉంటుంది.
Eng Vs Ind : భారత్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. మరో వికెట్ మిగిలే ఉంది. అయినప్పటికీ ఆ జట్టు ఆలౌట్ అని డిక్లేర్ అయ్యింది. ఇదెలా సాధ్యం.. అందుకు కారణం ఏంటి.. తెలుసుకుందాం.. 2025 అండ�