Home » Author »naveen
ఇవి ఫ్లిప్కార్ట్లో రూ.599కి అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్బడ్లు 54వేల కంటే ఎక్కువ మంది వినియోగదారుల నుండి 4-స్టార్ రేటింగ్ను పొందాయి.
ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో మీరు మిస్ చేయకూడని ఉత్తమ స్మార్ట్ఫోన్ డీల్స్ ఇక్కడున్నాయి.
Eng Vs Ind: చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు చెలరేగారు. ఇంగ్లాండ్ ను 247 రన్స్ కే కట్టడి చేశారు. దీంతో ఇంగ్లాండ్ కు భారత్ పై 23 పరుగుల నామమాత్రపు ఆధిక్యం దక్కింది. గాయం కారణంగా క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు రా�
త్వరలోనే డీఎస్సీ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో డీఎస్సీ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే
విద్యార్థుల ఫోటోలు తీయొద్దంది. విద్యార్థులను, టీచర్లను బయటివారు కలవడానికి వీల్లేదని చెప్పింది.
ఉంగలుడన్ స్టాలిన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని షణ్ముగం కోర్టులో సవాల్ చేశారు.
దీని తర్వాతే అసలు కథ మొదలైంది. ఎస్ డీఎం రింకూ సింగ్ వైఖరిని న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు తహసీల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు.
నిరంతర ఒత్తిడి, గందరగోళం తమ మధ్య సంబంధాన్ని ప్రభావితం చేశాయమన్నారు. ఇలాంటి సమస్యలు రోజూ తలెత్తడం ప్రారంభించినప్పుడు..
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి హెచ్చరికలు జారీ చేయడంలో ఓపెన్ ఏఐకి చెందిన సామ్ ఆల్ట్మన్, ఎలోన్ మస్క్ల సరసన చెన్ కూడా చేరారు.
కోర్టు ఆదేశాల మేరకు కల్పికకు ట్రీట్ మెంట్ అందించే విధంగా చూస్తామని ఆమె తండ్రికి భరోసా ఇచ్చారు పోలీసులు.
Eng Vs Ind: ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. తొలుత తడబడిన భారత్ ఆ తర్వాత నిలబడింది. తొలి రోజు ఆటకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ హ�
ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.
బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను చదువుకుంటానని చెప్పింది.
ఈ కేసులో గురువారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.
అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు గండికోట హెలీప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు.
స్థానిక యువకులు నది ఒడ్డుకు వస్తున్నారు. మొసలి వీడియోలు తీస్తున్నారు.
రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’తో లబ్ది కలగనుంది.
జీరో ఫేర్ టికెట్ ను ఎలా జారీ చేయాలో ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు.
సొంత డబ్బుతో నేను సేవ చేస్తుంటే నాపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాపోయారు.