Home » Author »naveen
ఆ ఎత్తుగడ తర్వాత, ఏమి జరుగుతుందో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది చాలా క్లిష్టంగా ఉంది.
AP DSC: ఏపీ డీఎస్సీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ నెల 29 ఫైనల్ కీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు 11 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు డీఎస్సీ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 5 న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్�
వాస్తవానికి ఇలాంటి ప్రచారాలకు తాను దూరంగా ఉంటానని చెప్పాడు. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వడం చాలా అవసరం అన్నాడు.
మనోళ్లు అలా అనేసరికి బెన్ స్టోక్స్ షాక్ కి గురయ్యాడు. పాపం బెన్ స్టోక్స్ ముఖం వాడిపోయింది.
143 ఓవర్లు ఆడిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కాకుండా రవీంద్ర జడేజా కూడా 2025 ఆసియా కప్కు దూరమవుతాడు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బీఆర్ఎస్ కి మంచి పేరు వస్తుందని ఏదో చేసి ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదు.
తన దగ్గర ఇంకా చాలా వినూత్న ఆలోచనలు ఉన్నాయని సుధీర్ తెలిపారు. ప్రభుత్వం తనకు మద్దతు ఇస్తే, సమాజ శ్రేయస్సు కోసం మరిన్ని వినూత్న ప్రాజెక్టులను చేపట్టగలనని వివరించారు.
ఇండియన్ స్పెర్మ్ క్లినిక్ లో ఎలాంటి అనుమతులు లేకుండా దాతల నుంచి స్పెర్మ్ సేకరిస్తున్నట్లు గుర్తించారు.
అమాయక యువతీ యువకులకు డబ్బు ఆశ చూపి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారు కేటుగాళ్లు.
కొన్ని నెలల తర్వాత బాబు పోలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. DNA టెస్ట్ చేయాలని అడిగారు. ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించింది.
సిట్ దర్యాప్తు అంటూ ఇస్తున్న లీకులతో అడ్డగోలు ప్రచారం జరుగుతోందని బీఆర్ఎస్ అధినాయకత్వం గ్రహించిందట. అందుకే కారు రివర్స్ గేర్ వేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట.
ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది.
స్వదేశీ క్షిపణులతో కూడిన వాయు రక్షణ వ్యవస్థలతో దళం సన్నద్ధమవుతున్నందున రాబోయే రోజుల్లో మన సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది..
లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట.. హెచ్ సీయూ భూములు తాకట్టు పెట్టి 10వేల కోట్లు దోచుకున్న పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు..
రెండో టెస్ట్ ఎడ్జ్బాస్టన్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ (269), సెంచరీతో (161) చెలరేగాడు.
టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహాకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన కేసు నమోదు చేశారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా తలపడ్డాయి.
భారత్కే ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ తటస్థ వేదికగా ఆసియా కప్ జరగనుంది.
మెగా టెక్స్టైల్ పార్క్ పరిధిలో 863 మంది లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయినట్లు వెల్లడించారు.