Home » Author »naveen
India Population : జనాభాలో అగ్రస్థానం.. భారత్కు వరం, చైనాకు కలవరం
Medico Preethi Case : మెడికో ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Medico Preethi Case: ఎందుకు రక్తం ఎక్కించారు? కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారు? ఇంతవరకు హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు.
Medico Preethi Case: 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఉన్న నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా.. బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు న్యాయమూర్తి.
Chandrababu : రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్. వైసీపీ ఎక్స్ పైర్ అయిపోయే పార్టీ. జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరు.
Tarun Chugh : తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయి. కేసీఆర్ సహా.. దేశంలో 2 డజన్ల మంది ప్రధాని పదవిని కోరుకుంటున్నారు.
Bandi Sanjay : ఉద్యోగ నియామక ప్రక్రియ.. కేసీఆర్ సర్కార్ హయాంలో స్కామ్ గా మారిందన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు బండి సంజయ్.
Dog Shooting : ఇంటికి వెళ్లి తన లైసెన్స్డ్ తుపాకీ తీసుకొని వచ్చాడు. తనను కరిచిన కుక్కపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది.
TJR Sudhakar Babu: NTR మరణానికి కారకులు ఎవరో చంద్రబాబు ఎందుకు విచారణ కోరలేదు..? NTR, YSR కుటుంబాలను చంద్రబాబు నిలువునా చీల్చిన విధానాన్ని కేస్ స్టడీ చెయ్యాలి.
Ice Cream: కాసుల కక్కుర్తితో కొందరు కేటుగాళ్లు ఐస్ క్రీమ్ లను కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
Fire Accident: చైనా రాజధాని బీజింగ్ లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
Chinna Jeeyar Swami: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు వస్తున్నారు. ఎయిర్ పోర్టు నుండి ఆశ్రమం వరకు స్వామి వారు ర్యాలీగా వెళ్లనున్నారు.
PM Smartphone Yojana : ప్రధానమంత్రి స్మార్ట్ ఫోన్ యోజన-2023 స్కీమ్ కింద దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్లను కేంద్రం ఇవ్వనుందట. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో విడుదల చేసింది.
Jagananna Vasathi Deevena : సంక్షేమ క్యాలెండర్ అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు జవహర్ రెడ్డి. రెండు రోజుల్లో ఏపీ సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారన్నారు జవహర్ రెడ్డి.
Errabelli DayakarRao : కర్నాటకలో రూ.500 పెన్షన్ ఇస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు.
Chandrababu Naidu: ఊసరవెల్లి కూడా వీరిని చూసి సిగ్గుపడుతుంది. ముక్కలు ముక్కలుగా నరికి గుండెపోటు, రక్తపు వాంతులుగా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు.
Umapathi Death Mystery : కారులో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తికి మంటలు ఎలా వ్యాపించాయి? కారు కిందకి ఎలా పడిపోయింది? అనేది పోలీసులు విచారిస్తున్నారు.
Sunil Deodhar : జగన్ ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ విషయం స్పష్టమైంది.
SpaceX Starship: మస్క్ స్టార్షిప్ గురించి సంచలన విషయాలు
Leachate Treatment Plant : కలుషిత వ్యర్థ జలాలకు శాశ్వత పరిష్కారం