Home » Author »vamsi
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా కారణంగా, ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల వేగం కొంతకాలం వాడకం తర్వాత ఆటోమేటిక్గా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, మనకు కొత్త ఫోన్ కొనాలని అనిపిస్తుంది కదా?
భారతదేశంలో కరోనా తన భీకర రూపాన్ని మరోసారి చూపుతోంది. గత 24 గంటల్లో 58 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 534 మంది మరణించారు.
ఒకవైపు ఒమిక్రాన్ ప్రభావంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కరోనాకు సంబంధించి మరో కొత్త వేరియంట్ కంగారు పెట్టేస్తోంది.
Tecno Spark 8 Pro అమెజాన్లో 12 గంటలకు ప్రారంభం అయ్యింది. దీని ధర చాలా తక్కువ.. ఫీచర్లు మాత్రం ఎక్కువ.
మంగళవారం(4 జనవరి 2021) ఢిల్లీలో సుమారు 5,500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
2021లో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఏడాది కూడా అప్రతిహత విజయాలతో దూసుకుని పోతున్నాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది.
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరివేయొద్దనే దుస్థితి జగన్ రెడ్డి కల్పించాడని దుయ్యబట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 32నెలలు పూర్తైందని, ఈ 32నెలల్లో ప్రతి ఒక్కరూ జరిగిన నష్టాన్ని విశ్లేషించుకోవాలని సూచించారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు
Realme GT 2 Pro సిరీస్ స్మార్ట్ఫోన్లు ఈరోజు(జనవరి 4) లాంచ్ కానున్నాయి. లైనప్లో వనిల్లా రియల్మే GT 2, రియల్మే GT 2 ప్రో, రియల్మే GT 2 మాస్టర్ ఎడిషన్లు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల లోపు అర్హులైన టీనేజర్లకు కోవిడ్ తొలి డోసు ఇచ్చే ప్రక్రియ మొదలైంది.
తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు సఫారీలు పైచేయి సాధించారు.
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.
కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు మంచి కొనుగోళ్లతో లాభాల్లోనే ముగిశాయి.
బిగ్బాస్ షో నుంచి షణ్ముక్ బయటకు వచ్చిన తర్వాత దీప్తీ సునైనా చేసిన పోస్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.
కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న యస్ ఓరిజినల్స్ ఈ ఏడాదిలో మరింత వేగంగా సినిమాలు ప్లాన్ చేస్తుంది.
దేశంలోని వివిధ నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులను మోసగిస్తోన్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.