Home » Author »vamsi
చాలా మందికి వీకెండ్స్లో రాత్రిళ్లు స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం కదా? మద్యం తాగి వాహనం నడిపితే పట్టుకుంటున్నారు
iPhone తర్వాత అంత రేంజ్లో అందరూ ఇష్టంగా కొనుక్కునే బ్రాండ్ ఫోన్ ఏదైనా ఉంది అంటే అది OnePlus అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో ఐదు వీధి కుక్కలు మూడేళ్ల బాలికపై దాడి చేసిన ఘటనలో వివరణ
స్పైస్జెట్ పైలట్ ATC నుండి అనుమతి తీసుకోకుండా రాజ్కోట్ నుండి ఢిల్లీకి ప్రయాణించినట్లుగా ఆరోపణలు వచ్చిన తర్వాత పైలట్ను విధుల నుంచి తొలగించింది స్పైస్జెట్.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది.
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కేసుల వేగం భయానకంగా ఉంది. ఢిల్లీ, ముంబైలలో కరోనా కేసులు వేగంగా పెరుగుతోంది
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రలుగా ఎం శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇందువదన’.
అసలే కరోనా టైమ్.. ఒమిక్రాన్ భయం ఆందోళన రేపుతోంది.
తనను సారాయి వీర్రాజు అన్న కామెంట్లపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల మోత మొదలైంది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో ప్రతాపాన్ని చూపుతున్నారు థియేటర్, మల్టీప్లెక్స్ ఓనర్లు.|
ఈ ఏడాదికి ఇదే చివరి రోజు.. 2021కి గుడ్బై చెప్పేసే రోజు.. అయితే, ఈరోజు వ్యాపారపరంగా కూడా.. అందులోనూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ముఖ్యమైన రోజు.
క్రిస్మస్ రోజున శాంతా గిఫ్ట్లు ఇవ్వడం మామూలే కదా? అలాగే శాంటాడర్ అనే బ్రిటీష్ బ్యాంకు కూడా దాదాపు 75వేల అకౌంట్లకు డబ్బులు పంపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెర్రర్ పుట్టిస్తోంది.
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై నెలకొన్న వివాదం క్లైమాక్స్కు చేరుతున్నట్లు కనిపిస్తోంది.
నేటితో 2021కి గుడ్ బై చెప్పబోతున్నాం. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం.
పాకిస్తాన్లోని క్వెట్టా ప్రావిన్స్లో గురువారం(30 డిసెంబర్ 2021) రాత్రి బాంబు పేలుడు సంభవించింది.
కరోనా మూడో వేవ్కి సంకేతం వచ్చేసిందా? అసలు స్టార్ట్ అయిందనే అనుమానాలు కూడా ఉన్నాయి.
సోషల్ మీడియా అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఫన్నీ వీడియోల నుంచి సృజనాత్మకమైన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో షేర్ అవుతుంటాయి.
లక్నోలో విలేకరుల సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.