Home » Author »vamsi
గుజరాత్లోని సూరత్ కోర్టులో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది.
మరోసారి కరోనా విస్ఫోటనానికి భారత్ బలికాబోతుందా? కోట్ల మంది భారతీయులను కంగారు పెట్టేందుకు మళ్లీ రాబోతుంది ఒమిక్రాన్.
భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా నెలలు గ్యాప్ తీసుకున్న కరోనా మరోసారి కోరలు చాచుతోంది.
తనను చంపేందుకు ఎవరో రెక్కీ చేశారన్నారు. ప్రభుత్వం గన్ మెన్లు కేటాయిస్తే వద్దన్నారు. తనను తన అభిమానులే రక్షిస్తారని చెప్పారు.
ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్గా మార్చేసింది యూపీ సర్కారు.
లక్షలాది మంది భారతీయ కార్మికులకు ఉపశమనం కలిగించేలా భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది.
అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కీలకమైన సూచన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
పెట్రోల్, డిజీల్ను హోం డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL).
కరోనా మరోసారి విజృంభిస్తోంది. సెలబ్రిటీలు కూడా కరోనా భారిన పడుతున్నారు. హీరో మంచు మనోజ్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. తెల్లవారుఝామున 5 గంటల 31 నిమిషాలకు భూమి కంపించినట్లుగా వెల్లడించారు అధికారులు.
నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య.. కరోనాకు నాటు మందుతో ఫేమస్ అతను మరో వివాదంలో చిక్కుకున్నారు.
నిన్నమొన్నటివరకు దేశంలో ఆరు వేల కేసులు నమోదవగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లేటెస్ట్గా 9వేల మందికిపైగా కరోనా సోకింది.
ప్రజాగ్రహ సభ పేరుతో కమళనాథులు విజయవాడలో నిర్వహించిన సభ.. బీజేపీ, వైసీపీ మధ్య పరస్పర ఆగ్రహంగా మారింది.
వంగవీటి రాధాకు ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతయని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.
యువ తరానికి పగ్గాలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.
ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలను కస్టమర్లకు అందించే సంస్థ గ్రాబ్ హౌస్ ఫౌండర్ పంఖూరి శ్రీవాస్తవ కన్నుమూశారు.
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కాంగ్రెస్లో చేరారు.
భారత్-దక్షిణాఫ్రికా(IND vs SA) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో భారత ఆటగాడు 38ఏళ్ల బిపుల్ శర్మ భారతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు చేపట్టిన వ్యూహాత్మక ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తికావొస్తుంది.