పోలీసులమంటూ దోపిడీ : 8 తులాల బంగారం, రూ.10 వేలు అపహరణ

హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 07:32 AM IST
పోలీసులమంటూ దోపిడీ : 8 తులాల బంగారం, రూ.10 వేలు అపహరణ

హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.

హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. అతని చేత ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేయించారు.

అనంతరం వ్యాపారి నుంచి 8 తులాల బంగారం, రూ.10 వేలు, మొబైల్, బైక్ అపహరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.