IPL 2022: U19 విన్నింగ్ కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అండర్-19 కెప్టెన్ ను జట్టులోకి చేర్చుకుంది. గతంలో అండర్-19 గెలిచిన వెంటనే జరిగిన సీజన్ లో పృథ్వీ షా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022ల

IPL 2022: U19 విన్నింగ్ కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Yash Dhull

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అండర్-19 కెప్టెన్ ను జట్టులోకి చేర్చుకుంది. గతంలో అండర్-19 గెలిచిన వెంటనే జరిగిన సీజన్ లో పృథ్వీ షా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022లోనూ అండర్-19 జట్టు విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ ను రూ.50లక్షలకే సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్ వేలం మొదటి రోజు ముగిసింది. మెగా వేలం ఈరోజు(13 ఫిబ్రవరి 2022) మధ్యాహ్నం 12 గంటల నుంచి తొలిరోజు అత్యధిక ఆటగాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్(DC):
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: అశ్విన్ హిబ్బర్ (20 లక్షలు), డేవిడ్ వార్నర్ (6.25 కోట్లు), కమలేష్ నాగర్‌కోటి (1.10 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (20 లక్షలు), మిచెల్ మార్ష్ (6.50 కోట్లు), కుల్దీప్ యాదవ్ (2 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (10.75 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (2 cr), KS భరత్ (2 cr), కమలేష్ నాగర్కోటి (1.10 cr)

నిలబెట్టుకున్న ఆటగాళ్లు: అన్రిచ్ నార్జ్ (6.50 కోట్లు), అక్షర్ పటేల్ (9 కోట్లు), రిషబ్ పంత్ (16 కోట్లు), పృథ్వీ షా (7.50 కోట్లు)

Read Also: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!