COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాకు దేశంలో 18,802 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయని తెలిపింది. కరోనా రికవరీ రేటు 98.77 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 2,161 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,02,852కి చేరిందని చెప్పింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదు

COVID-19

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాకు దేశంలో 18,802 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయని తెలిపింది. కరోనా రికవరీ రేటు 98.77 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 2,161 మంది కోలుకున్నారని తెలిపింది.

ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,02,852కి చేరిందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.95 శాతం, వారాంతపు పాజిటివిటీ రేటు 1.11 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 90.07 కోట్ల కరోనా పరీక్షలు చేశారని చెప్పింది. నిన్న 1,65,901 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

ఇప్పటివరకు దేశంలో 219.62 కోట్ల కరోనా డోసులు వినియోగించినట్లు తెలిపింది. వాటిలో రెండో డోసులు 95.02 కోట్లు, ప్రికాషన్ డోసుల సంఖ్య 22.07 కోట్లు ఉన్నట్లు వివరించింది. నిన్న 1,72,838 కరోనా డోసులు వాడినట్లు తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..