Encounter : ఒడిషాలో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
ఒడిషాలో ఎన్కౌంటర్ జరిగింది. మల్కన్ గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
Three Maoists killed : ఒడిషాలో ఎన్కౌంటర్ జరిగింది. మల్కన్ గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో జవాన్ కు గాయాలు అయ్యాయి.
అతన్ని చికిత్స కోసం హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుండి ఒక ఇన్సాస్ రైఫిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్ గిరి జిల్లాలో తుల్సిడోంగ్రి సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
Terrorist Arrest : ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. పాకిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు
దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.