Syed Modi International 2022 Final: మాళవిక బన్సోద్పై పీవీ సింధు విజయం.. టైటిల్ కైవసం!
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన తెలుగుతేజం పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకుంది.
Syed Modi International 2022 Final: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన తెలుగుతేజం పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ సింధు 21-13, 21-16తో మాళవిక బన్సోద్ను ఓడించి టైటిల్ను దక్కించుకుంది.