Home » dc
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 169 పరుగుల టార్గెట్ నిర్దేశించారు.
ముంబై ఇండియన్స్ 9వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2019 సీజన్లో ఇది 34వ మ్యాచ్.. గాయాల బెడదతో సతమతమవుతోన్న ఢిల్లీ క్యాపిటల్�
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కు ముందు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను కలిశాడు. ఈ ఆనందంలో ట్విట్టర్ వేదికగా సచిన్తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఏప్రిల్ 18 గురువారం ఫిరోజ్ షా కోట్లా వేదికగ
ఉప్పల్ వేదికగా జరిగిన వందో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. 156పరుగుల టార్గెట్ ను కూడా చేధించలేక ఢిల్లీ ముందు పరాజయాన్ని మూటగట్టుకుంది. మార్పులు చేసుకుని 4ప్లేయర్లను జట్టులోకి దింపిన రైజర్స్ ఓపెనర్లు మినహాయించి మిగిలిన వారంతా
ఐపీఎల్ లో భాగంగా జరుగుతోన్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ కు 156 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు పృథ్వీ షా(4), శిఖర్ ధావన్(7)లు కలిసి పేలవంగా ఆరంభించిన ఇన్నింగ్స్ ను కొలిన్ మన్రో(40; 24 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు), శ్రే
ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 14 ఆదివారం జరగనున్న మ్యాచ్ను సన్రైజర్స్ ప్రత్యేకంగా భావిస్తోంది. తన వందో మ్యాచ్ కాబట్టి ఈ గేమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ మాట్లాడాడు. &
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ దూకుడైన ఆటతో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్కతా టార్గెట్ అధికంగా ఇవ్వాలనే ప్రయత్నంలో హిట్టింగ్ కనబరిచింది. జట్టుల�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 12లో 26వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్… ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ఇరు జట్ల మధ్య మార్చి 30న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జర�
సన్ రైజర్స్ ధాటికి ఢిల్లీ క్రీజులో నిలిచేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఢిల్లీకి ముచ్చెమటలు పోయించింది. ఈ క్రమంలో 8 వికెట్లు నష్టపోయిన ఢిల్లీ.. హైదరాబాద్ కి 130 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టా�
పుండు మీద కారం చల్లినట్లు .. అసలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో 14పరుగుల తేడాతో చిత్తు అయింది ఢిల్లీ క్యాపిటల్స్. అది చాలదన్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ట్విట్టర్ వేదికగా తిట్టిపోశాడు. పంజాబ్లోని మొహాలి వేదికగా జరిగిన పోరుతో ప�