Home » Health News
ధూమపానం, మద్యపానం. ఈ రెండు అలవాట్లు మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి.
ప్రతీరోజు కాకరకాయ రసం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
తెల్ల ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఒత్తిడి అనేది కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగినప్పుడు వస్తుంది.
ఓట్స్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, శుల్లులు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
టీ తాగుతూ ఆకుకూరలు, బీన్స్, క్యాబేజీ వంటి పదార్థాలు అస్సలు తినకూడదట. ఎందుకంటే వీటిలో ఇనుము అధికంగా ఉంటుంది.
అధిక బరువు సమస్యను తగ్గించడంలో మెట్లు ఎక్కడం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
భారతదేశంలో మధుమేహం పంజా విసురుతోంది. రోజురోజుకి ఈ మహమ్మారి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
నోట్లో పుండ్ల సమస్యకు కొబ్బరినూనె చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.
అధిక రక్తపోటు గుండెపై ప్రభావితం చూపిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది సైలెంట్ గా కళ్లకు కూడా హాని కలిగిస్తుంది.