Home » Health News
సైనసైటిస్ సమస్య ఉన్నవారికి అలర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వారు దుమ్ము ధూళి, పొగ, కాలుష్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
అధికంగా నడవడం వల్ల త్వరగా నీరసించడం, అలసట సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అది గుండె సమస్యకు దారితీయవచ్చు.
దయం బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు ఇవి తింటే చాలా మంచిది.
ఎముకలో కణితులు ఏర్పడటాన్ని ఎముక క్యాన్సర్ అంటారు. దీనికి ప్రధాన కారణం ఇదే అనే లేదు. కానీ, DNA వచ్చే లో మార్పుల కారణంగానే ఈ సమస్య వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.
కిడ్నీ సమస్య ఉంటే శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయి చర్మ సమస్యలు ఏర్పడతాయి. ర్మం పొడిబారడం, పొలుసులా మారడం, దురద వంటి సమస్యలు కనిపిస్తాయి.
నిజానికి బ్రెడ్ ని ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండదు. కాబట్టి ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందట.
హెయిర్ డ్రయ్యర్స్ ను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్లపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందట.
భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆకలి వేస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం
ఈ కృత్రిమ రక్తం విషయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మాములు మనిషి రక్తంలా కాకుండా దాదాపు రెండు సంవత్సరాల పాటు కృత్రిమ రక్తం నిల్వ ఉంటుందట.
ధూమపానం, మద్యపానం. ఈ రెండు అలవాట్లు మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి.