Home » Health News
మన శరీర బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. తగినన్ని పోషకాలు అందిస్తూనే బరువు తగ్గడానికి తోడ్పడే ఆహార పదార్థాలివే..
ఎప్పుడైనా ఇలా అవసరం ఉన్నప్పుడు కళ్లలో నుంచి కన్నీరు రావడం సహజం. కానీ కంట్లోఇంకేవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి సూచనగా కూడా కంట్లో నుంచి అధికంగా నీరు ఉత్పత్తి కావొచ్చు.
గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే జీర్ణ వ్యవస్థలో ఇన్ ఫెక్షన్ వచ్చి ఇన్ ఫ్లమేషన్ కావడం. కలుషితమైన ఆహారం గానీ, నీరు గాని తీసుకున్నప్పుడు 12 నుంచి 24 గంటలలోపు వాటి ప్రభావం మన జీర్ణ వ్యవస్థ పైన కనిపిస్తుంది.
ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా యాంటీబయాటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యాంటీబయాటిక్స్ వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతామన్న ఆలోచనలో అధికశాతం మంది ఇష్టారీతిలో యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు...
కరోనా విజృంభిస్తున్న సమయంలో... శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు... ఐఐటీ పరిశోధకులు...
తనకు గుండెల్లో నొప్పిగా ఉందని..మిత్రులకు చెప్పుడు. వెంటనే ఓ మిత్రుడు స్కూటీ తీసుకుని రాజు ఇంటికి వచ్చి..అతడిని ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు.
ఓ ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని చక్కటి పరిష్కారం చూపెట్టింది. పాలు పొంగగానే..అలారం వచ్చేలా తయారు చేసింది.
అప్పటి వరకు బాగానే ఉన్న ఓ 33 ఏళ్ల యువకుడు..కూర్చొని..కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సూరత్ లో చోటు చేసుకుంది.
కరోనావైరస్ సోకిన వ్యక్తులకు మొదటి 5రోజులే చాల కీలకం అని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ -19 రోగులు వైరస్ సోకిన 9వ రోజు తర్వాత ఇతరులకు ప్రమాదం కలిగించరని UK మరియు ఇటలీ పరిశోధకులు కనుగొన్నారు. వైరస్ సోకిన వ్యక్తులలో వైరస్ తొలగింపు ఎక్కువసేపు ఉండవచ్
కరోనా వైరస్ సోకినవారిలో కొత్త అనారోగ్య సమస్యలు పుట్టకొస్తున్నాయి. కరోనా మహమ్మారి బారినుంచి ప్రాణాలతో బయటపడ్డామలే అనుకున్న వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో కొ�