ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్లో ఓ నిరుద్యోగిని ఇద్దరు వ్యక్తులు బురిడి కొట్టించారు. రవీందర్ అనే వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మెసం చేశారు.
Two people cheated a young man : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్లో ఓ నిరుద్యోగిని ఇద్దరు వ్యక్తులు బురిడి కొట్టించారు. రవీందర్ అనే వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మెసం చేశారు.
అతని వద్ద నుంచి 3 లక్షల రూపాయలను తీసుకుని.. అక్కడి నుంచి ఉడాయించారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు పట్టించుకోవడం లేదని.. తనకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.