Secunderabad Lok Sabha Race Gurralu : మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్.. ఈసారి సికింద్రాబాద్ బాద్షా ఎవరు?
రాష్ట్రమంతా ఒక లెక్క.. ఆ నియోజకవర్గం ఓ లెక్కగా మారింది రాజకీయం. ఇంతకీ లష్కర్ లో ఏ పార్టీ సీన్ ఏంటి? గెలిచేది ఎవరు?
Lok Sabha Elections 2024 : అది రాష్ట్ర రాజధాని నగరంలోని కీలక నియోజకవర్గం. బీజేపీకి సిట్టింగ్ స్థానం. కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. దీంతో పట్టు నిలుపుకునేందుకు బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించిన ఈ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలని అనుకుంటోంది కాంగ్రెస్.
మొత్తానికి మూడు పార్టీలకు ఆ సెగ్మెంట్ సవాల్ గా మారింది. రాష్ట్రమంతా ఒక లెక్క.. ఆ నియోజకవర్గం ఓ లెక్కగా మారింది రాజకీయం. ఇంతటి కీలకమైన ఆ నియోజకవర్గమే సికింద్రాబాద్. ఇంతకీ లష్కర్ లో ఏ పార్టీ సీన్ ఏంటి? గెలిచేది ఎవరు?
Also Read : హిందువుల ఆస్తులను ముస్లింలకు ఎలా ఇస్తారు?- ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ఫైర్
పూర్తి వివరాలు..