Home » Author »chvmurthy
హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ చెరువులోని నీరు సంవత్సరానికి 47కోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చగలదు. భారతదేశ జనాభాలోని మూడింట ఒక వంతు ప్రజల తాగునీటి అవసరాలాను సంవత్సరం పొడుగునా తీర్చగలదు. ఏంటి… ఈ వార్త …వింతగా అనిపిస్తోందా…. నిజమే �
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఆదివారం పిబ్రవరి 16న ప్రమాణస్వీకారం చేసారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేజ్రీవాల్ తోపాటు ఆరుగు
15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించామని… ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి చూడాలన్నది మా ఉద్దేశం కాదన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆమె ఆదివారం హైదరా�
డాక్టరు కావాలనుకున్న చిన్ననాటి కలను ఆ యువకుడు సాకారం చేసుకున్నాడు. తానోకటి తలిస్తే దైవమొకటి తలచిందన్న చందంగా యుక్త వయస్సులో ఉండగా చేసిన తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తెలిసీ తెలియని వయస్సులో ఏర్పడిన స్నేహం అక్రమ సంబంధానికి ద�
సాధారణంగా చాలా మంది ప్రయాణం చేయటానికి బస్సు, రైలు, విమానం ఎక్కుతారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు వారి ప్రవర్తనతో …వారి చేష్టలతో ఇతర ప్రయాణికులకు విసుగు తెప్పిస్తుంటారు. ఇంక ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఫోన్ లో అవతలి వాళ్ళతో అ�
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్ష షెడ్యూళ్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి శనివారం ఫిబ్రవరి15న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒక్�
అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ�
మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని… బ్లాక్ మెయిల్ చేసిన మహిళ చివరికి ఆ బాలుడి చేతిలో కన్నుమూసిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. జనవరి 14న జరిగిన ఈహత్యకేసులో నిందితుడు 15 ఏళ్ల బాలుడని తేలటంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు విచారణ�
సికింద్రాబాద్ ప్యారడైజ్ బిర్యానీ ప్రప్రంచ ప్రసిధ్ధి పొందింది. ఇప్పుడదే ప్యారడైజ్ జంక్షన్ దేశంలోనే అత్యంత ధ్వని కాలుష్యం వెదజల్లే ప్రాంతంగా కూడా పేరు సంపాదించింది. 2018 చివరి నాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సేకరించిన వివరాల ప్రకార�
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సూసైడ్ హై డ్రామా సుఖాంతం అయ్యింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ గురించి దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో సీఎంఓ గా పనిచేస్తున్న డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. శ�
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం హై డ్రామా చోటు చేసుకుంది. కరోనా వైరస్ పై అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపణలతో సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో డాక్టర్ వసంత్ ను ప్రభుత్వం సోమవారం, ఫిబ్రవరి 10న సస్పెండ్ చేసింది. తాను చెయ�
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆరు జిల్లాల్లో హవా చూపి�
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయ కంపితులను చేస్తున్న కరోనా వైరస్ పట్ల సరైన అవగాహాన లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయంతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో బాలకృష్ణ అనే వ్యక్తి ఆత�
విశాఖ మన్యంలో పండిన కాఫీ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో పాగా వేసింది. భారత ప్రజల మనసు దోచుకున్న కాఫీ పారిస్ ప్రజల మనసూ దోచుకుంది. ఎంతలా అంటే అరకు కాఫీ తాగనిదే రోజు గడవనంతగా… కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. వైరస్ దెబ్బకు సిలికాన్ సీటి బెంగుళూరు కూడా వణుకుతోంది. coronavirus వ్యాప్తి చెందుతుందనే భయంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు కూ�
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను నిర్మించనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. Amazon పెట్టబోయే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉం�
తెలంగాణ రాష్ట్రంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై సినీ హీరోలు చిరంజీవి,నాగార్జునలతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ అన్నపూర్
రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. అయినప్పటికీ.. స�
దేశంలో ఆర్ధిక మాంద్యమా…అదేంలేదే….జనాలు జాకెట్లు, ప్యాంట్లు కొంటున్నారుగా అన్నారు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ ఆయన ఆర్ధిక మాంద్యం ఉన్నట్లయితే నేను ఇ�
ఐపీఎస్ అధికారికీ కుటుంబ కష్టాలు తప్పలేదు. ఒక చిన్న కారణం వారి కుటుంబంలో చిచ్చు రేపింది. వారిద్దరినీ వేరు చేసింది. చివరికి కన్నబిడ్డల్ని చూడటానికి భార్య ఇంటి ముందు అర్ధరాత్రి వేళ ఐపీఎస్ భర్త ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజంలో వచ్�