Home » Author »chvmurthy
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది. మార్చి నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి. సీఎం జగన్ ఇప్పుడు ఈనాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో పడ్డార�
భార్య అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని…..మరదలిపై కన్నేసి ఆమెను 10 ఏళ్లపాటు లైంగికంగా వేధించిన కీచకుడి బండారం బయట పడింది. పదేళ్లుగా బావ చూపించిన నరకాన్ని భరించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. అక్క కాపురం బాగుండాలని ఇన్నాళ్లూ బావ పెట్టే టార్చర
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు పేరు ప్రచారంలోకి రావడంపై టీడీపీ సీరియస్గా ఉంది. బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందునే టీడీపీకి చెందిన బీసీ నేతలను టార్గెట్ చేసిందని మండిపడుతోం�
దేశవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడి మరణించే వారి సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 20
గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతిపై కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన, ప్రభ�
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం బంద్ పాటిస్తున్నారు. గ్రామస్తులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఫిబ్రవరి 22న బంద్కు పిలుపునిచ్చింది. దీంతో 29 గ్రామాల రైతులు బంద్ నిర్వహిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని �
అపుత్రస్య గతిర్నాస్తి …..అనే సూక్తిలో చెప్పినట్లు…. వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని చాలా మంది బాధ పడుతూ ఉంటారు. అలా అనుకున్నాడో ఏమో హైదరాబాద్ కు చెందిన 64 ముసలోడు 23 ఏళ్ల యువతితో సరోగసి ద్వారా మగ పిల్ల
ఫిబ్రవరి 21ని UNESCO అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు ప్రభుత్వమూ, ప్రజలూ అందరూ మాతృభాషగురించి తెగమాట్లాడేసుకొంటారు. యునెస్కో లెక్కల ప్రకారం ప్రతి రెండువారాలకు ఓ భాష అంతరించిపోతుందంటే భయపడాల్సిందే. భాష అన్నది మన వారసత్వం క�
నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహార్ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి తీయాలని కోర్టు జారీ చేసిన డెత్వ�
పంజాబ్, హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ ముందుకు ఓ రిక్వెస్ట్ వచ్చింది. ఓ కేసులో నిందుతుడి తరుపు లాయర్, ఈరోజు వద్దు మరోరోజు విచారించాలని జడ్జిని కోరారు. ఆరోజు జడ్జి సీరియస్ గా ఉన్నారు. అతని కేసులోనూ అలాగే ఉండొచ్చన్న అనుమానం లాయర్ ది. అందు�
ఏపీ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మెడికల్ స్కీమ్లో వెలుగుచూసిన కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్కామ్తో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు లింకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు మందుల కొనుగోళ్లు జరిపించా�
ఎక్కడి కైనా ఊరు వెళ్లాలంటే మొదట గుర్తుకు వచ్చేది రైలు. రైల్లో ప్రయాణానించటానికే ఎక్కువ మంది ఆసక్తిచూపిస్తుంటారు. చార్జీలు తక్కువగా ఉంటాయి. రైలు ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అందుకే మెజార్టీ ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతారు. కొ
గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు. “ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ – చిన్న గానీ – సాటి గాన
ప్రతి ఒక్కరూ నాకు దేవుడుప్రత్యక్షమైతేనా…..దేవుడా… నాకు అది ఇవ్వు… ఇదిఇవ్వు… అని కొరుకుంటా అని చెపుతూ ఉంటారు. వాస్తవానికి దేవుడ్ని కోరిక ఎలా కోరాలంటే….. 1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి.. అంట�
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని కర్ణాటకలోని హంపిలో ఏర్పాటు చేస్తున్నారు. హనుమంతుడి జన్మస్థలం అయిన కిష్కింద నేటి హంపిగా భావిస్తున్నారు. హంపిలో సుమారు 215 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు
చిన్న విషయం చిలికి చిలికి గాలివానలా మారి ఒక వ్యక్తినిండు ప్రాణం తీసింది. టీవీ సౌండ్ విషయంలో ఓ వ్యక్తి చేసిన దాడిలో సాత్పుతే గిర్మాజీ రాజేందర్(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలోని ర�
హైదరాబాద్ లో 127 మందికి ఇచ్చిన ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీ�
మానసిక ప్రశాంతతకోసం చాలామంది తమకున్న కొద్దిపాటి సమయాన్ని దైవ ధ్యానం లో గడపటమో… సేవా కార్యక్రమాలకు వెచ్చించటమో..దీన జనోధరణ కోసమో కేటాయిస్తూ ఉంటారు. అదే బడా బడా పారిశ్రామకి వేత్తలు విదేశాలకు టూర్ కు వెళ్లి తమ తమ ఫ్యామిలీస్ తో గడుపుతూ&
శివుడు అభిషేక ప్రియుడు అంటారు. కాసిని నీళ్ళు శివలింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు…. శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు …పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేను�
శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రా�