Home » Author »chvmurthy
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారు ఝూము నుంచే శివ నామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాల�
దొంగలకు నైతికత ఉండదని ఎవరు చెప్పారో తెలీదు కానీ… ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఎందుకంటే రిటైర్డ్ కల్నల్ ఇంటికి కన్నంవేసిన దొంగ సమాజం యొక్క మొత్తం అభిప్రాయాన్ని మార్చాడు. కేరళ రాష్ట్రంలో రిటైర్డ్ కల్నల్ ఇంట్లో �
ఉరికంబమెక్కకుండా ఆలస్యంచేయడానికి ప్రయత్నిస్తున్న నిర్భయదోషుల బుర్రలోకి, కొత్త ఆలోచన వచ్చింది. కేసులో ఇదే కొత్త ట్విస్ట్. దోషి వినయ్ శర్మ ఢిల్లీ కోర్టుకెళ్లారు. తానో పిచ్చివాడినని అన్నాడు. అతని లాయర్ మాట కూడా ఇదే. వినయశర్మ తల్లిని కూడా గుర్�
ఎదైనా గవర్నమెంట్ ఆఫీసులో పని అవ్వాలంటే అక్కడ మనకు తెలిసినోడు ఎవరైనా ఉంటే బాగుండు…త్వరగా పనవుతుంది అనుకుంటాం… అలాగే బ్యాంకుల్లోనూ అంతే…. ఎక్కువ సేపు క్యూలో నిలబడకుండా పనవటం… అవసరం ఐతే బ్యాంకు లోను కావాల్సివచ్చినప్పుడు త్వరగా పని అ
హైదరాబాద్ లో దిశ హత్యాచార ఘటన మరువక ముందే 19ఏళ్ల మహిళపై కర్నాల్ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. టోల్ ప్లాజా దగ్గరున్న టాయ్ లెట్ కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకులు.. తమ మొబైల్ నెంబర్లు కూడా ఇచ్�
పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ Aadhaar (ఉడాయ్) నోటీసులు జారీ చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉడాయ్, తెలంగాణ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఉడాయ్ నోట�
ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో అందరూ డబ్బు సంపాదిస్తారు..కానీ ఆ సంపాదించిన డబ్బుని సద్వినియోగం చేయటం…. సంపాదించిన దానిలోంచి దాన ధర్మాలకు వెచ్చించటం అందరూ చేయలేరు. కొద్ది మందే ఆ పని చేయగలుగుతారు. భర్త ఆశయాన్ని నెరవేర్చటం కోసం….తన కుటుంబంలో
సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది. దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో డేటా వాడుకున్న వినియోగ దారుడు ఇప్పుడు ఇం�
యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న నవ దంపతుల్లో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం కన్ను మూసింది. వలిగొండ మండలం జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఉమ,స్వామి 3 రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చి ప్రేమ వివాహం చేసుకున్నారు. &nbs
న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వారితో ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ చివరికి ఉద్యోగం నుంచి సస్పెండవుతున్న వారిలో గుంటూరు జిల్లా పోలీసులు ముందుంటున్నారు. తాజాగా ఒక మహిళతో అక్రమ సంబంధం నడిపి ఆమెను మోసం చేసిన కేసులో నగర�
ఈ మధ్యకాలంలో సమాజంలో చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. సినిమాల ప్రభావమో, టీవీల ప్రభావమో తెలియదు కానీ తాళి కట్టిన భర్తను తుదముట్టంచటానికి భార్యలు కొత్త కొత్త టెక్నిక్ లు ఉపయోగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండ�
పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళలతో కొందరు పోలీసు ఉన్నతాధికారులు చనువుగా ప్రవర్తిస్తున్నారు. అధికారులే అలా ప్రవర్తిస్తుంటే కానిస్టేబుల్ స్ధాయి ఉద్యోగులు కూడా అదే బాట పడతూ డిపార్ట్ మెంట్ స్ధాయిని దిగ జారుస్తున్నారు. తాజ
ఆదివారం వచ్చిందంటే చాలు అన్ని భాషల్లోని దిన పత్రికలు సండే స్పెషల్స్ తో ఎక్కువ పేజీలు ముద్రిస్తాయి. వాటిలో కధలు, సినిమాలు, వారఫలాలు, ఇత్యాది వాటితో పాటు పెళ్లి సంబంధాలకు కూడా ఒక పేజీ ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఇక పెళ్లి సంబంధాల పేజీలో వ�
సాధారణంగా కొన్ని ఆర్టీసీ బస్సుల్లో సీట్ ఫర్ ఎమ్మెల్యే, ఎంపీ అంటూ కొన్ని సీట్లు రిజర్వ్ చేసి.. వాటిపై రాసి ఉంటుంది. అలాగే రైళ్లలో కొంతమంది ఎంపీలకు బెర్త్ లు, సీట్లు రిజర్వు చేసి ఉంటడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు రైల్వే అధికారులు శివుడి కోసం ఒక బెర
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. చైనాలో ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం రాత్రికి 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్ను గుర్తించిన వుహాన్ నగరం ఉన్న హుబే ప్రావిన్�
విద్యావంతులు, ధనవంతుల కుటుంబాల్లోనే విడాకుల కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మాదాబాద్ లో ఇటీవల జరిగిన �
తన లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని వాట్సప్ లో సెల్ఫీవీడియో తీసి పోస్టు చేసిన వ్యక్తి గంట తర్వాత శవమై తేలాడు. లవ్ ఫెయిలైందని సూసైడ్ చేసుకున్నాడా…. కావాలనే ఆటోనూ ఢీ కొట్టి మృతి చెందాడా…లేక ప్రమాదవశాత్తు జరగటం వల్ల ఆటోనూ ఢీ కొట్టి మరణించాడో తెలియ�
కదులుతున్న రైలు లోకి ఎక్కరాదు…. కదులుతున్న రైలు లోంచి దిగరాదు…. రైల్వే స్టేషన్ లోని రైలు పట్టాలను దాటరాదు …చట్టరీత్యానేరం.. ఇవి సాధారణంగా ప్రతి రైల్వే స్టేషన్లోనూ కనిపించే హెచ్చరికల బోర్డులు. కానీ ప్రజలెవ్వరూ వీటిని పెద్దగా పట్టిం
ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు(70) ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా స్టార్ ఆస్పత్రిలో చికిత�
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పలు హత్యలు ఇతర నేరాలతో సంబంధం ఉన్న ఇద్దరు కరడు గట్టిన నేరస్తులను పోలీసులు అంతమొందించారు. మరణించిన ఇద్దరు నేరస్తులను రాజా ఖురేషి, రమేష్ బహదూర్లుగా గుర్తించారు. ఖురేషి, బహదూర్�